Telugu News

మొదటిసారి అభిమాన హీరో బాలకృష్ణను టార్గెట్ చేసిన జగన్

వాలంటీర్ల వ్యవస్థ తీరుతెన్నులపై కొంచెం మోటుగానైనా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లేవనెత్తిన అంశాలపై వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం పూర్తి ఆత్మరక్షణలో పడిన్నట్లున్నది.  వాలంటీర్లు సేకరిస్తున్న డేటాను వైసీపీ  ప్రభుత్వం,...

చిత్రమైన మెలికలు పెడుతున్న జగన్ సర్కార్

అమరావతి రాజధాని ప్రాంతంలో 55 వేల మంది పేదలకు కేటాయించిన ఇళ్ల స్థలాలలో ఇళ్లను నిర్మించి ఇచ్చే ందుకు ప్రభుత్వం చాలా దూకుడుగా వ్యవహరిస్తోంది. ఈ విషయంలో ఆర్5 జోన్ లో పేదలకు...

కెసిఆర్ తాయిలం.. జగన్ బాటలోనే!

పేరివిజన్ కమిటీ వారి గత నివేదికల ప్రకారం పెంచిన వేతనాలకు సంబంధించి ఉద్యోగులకు లబ్ధి, ప్రయోజనాలు ఇంకా పూర్తిగా అందనేలేదు. పాత పిఆర్సి బెనిఫిట్స్ పూర్తిగా ఇవ్వనేలేదంటూ ఉద్యోగులు గగ్గోలు పెడుతున్నారు. ఎన్నికలు...

అమరావతి పోరాటంలోకి ప్రియాంక గాంధీ!

అమరావతి మాత్రమే ఏకైక రాజధానిగా ఉండాలనే డిమాండ్ ను నాలుగు సంవత్సరాలుగా వినిపిస్తూ అలుపెరగని పోరాటం సాగిస్తున్న రైతులకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ వారసురాలు ప్రియాంక గాంధీ అడుగుపెట్టబోతున్నారా?...

మోడీ మహిమ : చిటికెలో మారిన సమీకరణాలు!

కన్నడసీమలో రాజకీయ సమీకరణాలు చిటికెలో మారిపోయాయి. నిన్నటిదాకా ఎన్నికల పర్వంలో పరస్పరం నిందారోపణలు చేసుకున్న రాజకీయ పార్టీలు ఇంతలోనే చెట్టపట్టాలు వేసుకుని ముందుకు సాగుతాం అంటున్నాయి. ఏ ఇతర పార్టీని చేరదీయాల్సిన అవసరం...

తె భాజపాలో కిరణ్ లుకలుకలు!

కిషన్ రెడ్డి సారథ్యంలో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఈ ఎన్నికల్లోనే అధికారంలోకి రావడం సంగతేమో గానీ.. తెలంగాణ పార్టీలోని లుకలుకలు మాత్రం బయటపడుతున్నాయి. కిషన్ రెడ్డి పదవీ స్వీకార ప్రమాణ సభ...

నేతల పాపాల్ని.. వలంటీర్లపైకి మళ్లిస్తున్న జగన్!

జనసేనాని పవన్ కల్యాణ్ వాలంటీర్ల వ్యవస్థ ద్వారా జరుగుతున్న సకల అరాచకాల్ని చర్చనీయాంశంగా మార్చారు. వాలంటీర్లు ఎలాంటి బాధ్యతగానీ, అధికారిక హోదా గానీ లేకుండా ప్రతి ఇంటికీ తిరిగి ప్రజల వ్యక్తిగత వివరాలను...

బీజేపీ ఎంపీ అరవింద్ కు కవిత 24 గంటల అల్టిమేటం

తనపై, తన కుటుంబ సభ్యులపై తరచూ అవినీతి ఆరోపణలు చేస్తున్న బీజేపీ ఎంపీ డి అరవింద్ కు బిఆర్ఎస్ ఎమ్యెల్సీ కవిత 24 గంటల అల్టిమేటం ఇచ్చారు. ఆలోగా ఆ ఆరోపణలను రుజువు...

వివేకానందరెడ్డి హత్య కేసులో సాక్షిగా షర్మిల

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిలను కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) సాక్షిగా చేర్చింది. ఈ కేసులో షర్మిలను 259వ సాక్షిగా పేర్కొంటూ...

హెలికాప్టర్ లో వెళుతోంటే కింద ట్రాఫిక్ ఆపినట్టు..!!

స్వామి భక్తిని ప్రదర్శించడంలో ఒక్కొక్కరిది ఒక్కొక్క  తీరు! తమ పై వాళ్లను ఇంప్రెస్ చేయడానికి సాధారణంగా కింది వాళ్ళు చాలా అతి చేస్తుంటారు. పోలీసు శాఖలో అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు....

దేశంలోనే సంపన్న నేతలు చంద్రబాబు, జగన్!

ఆంధ్ర ప్రదేశ్ లో రాజకీయాలు అన్ని కాంట్రాక్టర్ల చుట్టూ తిరుగుతూ ఉండటానికి ప్రధాన కారణం వారికి లభిస్తున్న అంతులేని రాజకీయ అండదండలే అని స్పష్టం అవుతుంది. రాష్ట్రంలోని రెండు ప్రధాన పార్టీల నేతలు...

టిడిపిలో కుల చిచ్చు రేపిన సీఐ  అంజూ యాదవ్ !

శ్రీకాళహస్తిలో చాలాకాలంగా టీడీపీ, జనసేన శ్రేణులపై అవమానకరంగా, దౌర్జన్యం పూర్వకంగా వ్యవహరిస్తున్న సిఐ అంజూ యాదవ్ పై స్థానిక టీడీపీ నాయకత్వం ఉద్యమించకుండా మౌనంగా ఉండటం, ఓ జనసేన నేతపై చెంపదెబ్బ కొట్టగానే...

తనను అరెస్ట్ చేస్తే జగన్ పతనం .. పవన్ హెచ్చరిక

వాలంటీర్లపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యల విషయంలో కోర్టుకు వెళ్లాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించగా, ఈ విషయంలో తాను అరెస్ట్ కు సిద్ధం అంటూ పవన్ ప్రకటించారు. కానీ ఆ ...

`చలో బాట సింగారం’ అంటూ కిషన్ రెడ్డి హై డ్రామా

మూడేళ్లపాటు తెలంగాణ బీజేపీ అధ్యక్షునిగా ఉంటూ రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడం గురించి గాని, బలమైన నాయకత్వం కోసం గాని ప్రయత్నం చేయకుండా నిత్యం మీడియాలో కనిపించేటట్లు చేయడం కోసం హడావుడి చేస్తూ...

ఎంపీ రఘురాంకు మరో వైసీపీ ఎంపీ `చంపుతా’ అంటూ బెదిరింపు

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అరాచక పాలన, అక్రమాలపై నోరు విప్పుతున్నప్పటి నుండి నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు పట్ల ఏపీ ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణిలో వ్యవహరిస్తున్నది. అనేక కేసులు నమోదు...

తెలంగాణ కాంగ్రెస్ లో కీలకంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి!

తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఎవరికి అప్పచెప్పినా నిత్య అసంతృప్తులుగా కోమటిరెడ్డి సోదరులు  ఉంటూ వచ్చారు. పిసిసి నాయకత్వం తమకు అప్పచెప్పితే రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకు వస్తాం అంటూ చెబుతూ వచ్చారు....

అమిత్ షా, నడ్డలతో భేటీలలో పవన్ ఎంతేల్చారు!

ఎన్డీయే సమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అక్కడే మకాం వేసి వరుసగా బీజేపీ నేతలతో మంతనాలు జరుపుతూ ఉండడటం ఏపీ రాజకీయాలలో ఆసక్తి కలిగిస్తోంది. ఎన్డీయే సమావేశంలో...

ఉమ్మడి పౌరస్మృతిపై వైసిపి, టిడిపి ఇరకాటం

కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న ఉమ్మడి పౌరస్మృతిపై నిర్దిష్టంగా ఓ విధానం తీసుకొనేందుకు ఏపీలో ప్రధాన రాజకీయ ప్రత్యర్థులైన వైసీపీ, టీడీపీ - ఇద్దరూ ఇరకాట పరిస్థితి ఎదుర్కొంటున్నారు. తెలంగాణలోని బిఆర్ఎస్...

వాలంటీర్లపై కత్తి దూస్తున్న ధర్మాన!

వాలంటీరు వ్యవస్థ అనేది క్షేత్రస్థాయిలో ప్రజలతో కలిసిమెలిసి పనిచేస్తుంటుంది. అయితే వ్యవస్థ రూపస్వభావాలు ఎలా ఉన్నప్పటికీ.. ఈ వ్యవస్థను వైఎస్సార్ కాంగ్రెస్ సర్కారుచాలా దారుణంగా తమస్వార్థానికి వాడుకుంటున్న మాట వాస్తవం. ఒక రకంగా...

జగన్ సర్కారుకు మరో మొట్టికాయ్!

సరైన ఆలోచన, విచక్షణ లేకుండా దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటే ప్రతికూల ఫలితాలే ఉంటాయి. ప్రజాస్వామ్యంలో మనమే మోనార్క్ అని వ్యవహరిస్తే కుదరదు. మన పనితీరును పరిశీలించి మంచి చెడు నిర్ణయించడానికి ఇతర వ్యవస్థలు...

జగనన్నా.. కౌలు ఎగ్గొట్టడం కక్షసాధింపు కాదా?

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమరావతి రాజధాని పట్ల మాత్రమే విముఖంగా ఉన్నారా? అక్కడి రైతుల పట్ల కూడా ద్వేష భావంతో ఉన్నారా? అనే అనుమానాలు ప్రజల్లో కలుగుతున్నాయి. అమరావతిలో రాజధాని నిర్మానానికి...

జూ. ఎన్టీఆర్ ఫ్లెక్సీలు వెనుక ఐపాక్, వైసీపీ!

ఇటీవల కాలంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎక్కడకు వెళ్లినా, ప్రస్తుతం ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జరుపుతున్న యువగళం పాదయాత్ర సందర్భంగా పలు చోట్ల జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలంటూ ప్లెక్సీలు...

కేసీఆర్ దోస్తులు వారికి అంటరానివాళ్లే!

ఇండియా పేరుతో ఏర్పాటు అయిన విపక్ష కూటమి బెంగుళూరు సమావేశానికి తమ పార్టీని, మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ ని ఆహ్వానించకపోవడం పట్ల ఆ పార్టీ అధికార ప్రతినిధి వారిస్ పథాన్ ఆవేదన...

పవన్ తో పొత్తులపై కమల దళంలో ఆశలు!

జనసేన తమకు మిత్రపక్షమని ఆంధ్రప్రదేశ్ లోని భారతీయ జనతా పార్టీ నాయకులు ఇదివరకు కూడా ప్రకటిస్తూనే వచ్చారు. కానీ తమ పార్టీలు రెండు మిత్ర పక్షాలని తాము ఒక జట్టుగా పనిచేస్తున్నామనే నమ్మకాన్ని...

అసంతృప్తితో రగిలిపోతున్న రాజాసింగ్ తో ఈటెల భేటీ

సంవత్సరం దాటినా తనపై వేసిన సస్పెన్షన్ వేటును తొలగించకపోవడంతో బీజేపీపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్న గోషామహల్ ఎమ్యెల్యే రాజాసింగ్ తో తెలంగాణ బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ చేైర్మన్ ఈటల రాజేందర్ భేటీ...

ఇక టాప్‌గేర్‌లో బాబాయి పొలిటికల్ యాక్టివిటీ!

జగన్మోహన్ రెడ్డి బాబాయి వైవీసుబ్బారెడ్డి టీటీడీ ఛైర్మన్ గా పదవీకాలం మరో మూడువారాల్లో ముగిసిపోతుంది. ఇప్పటికే ఆయన ఉత్తరాంధ్ర జిల్లాలకు పార్టీ ఇన్చార్జిగా సేవలందిస్తున్నారు. టీటీడీ బాధ్యతల్లో ఉంటూనే.. పార్టీ కార్యక్రమాలు ఉన్నప్పుడెల్లో...

కమలం కంగారు: భారత్ అని మాత్రమే అనాలి!

ఇండియా అనే పేరుతో ప్రతిపక్ష పార్టీలు అన్నీ ఒక జట్టుగా ఏర్పడిన నేపథ్యంలో అధికారంలో ఉన్న కమలనాధుల్లో కంగారు మొదలైంది. ఇండియా అనే పేరు ఉచ్చరిస్తే చాలు.. అది పరోక్షంగా తమ ప్రత్యర్ధులకు...

వాళ్లు అలిగారా.. పురిట్లోనే సంధి కొడుతుందా?

కాంగ్రెస్ పార్టీతో కలిసి 26 ప్రతిపక్ష పార్టీలు ఒక జట్టు కట్టాయి. నినాదాలకు అనుకూలంగా ఉండేలాగా వీరంతా కలిసి ‘ఇండియా’ అని పేరు పెట్టుకున్నారు. అంటే ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంటల్ ఇంక్లూజివ్ అలయన్స్...

వాలంటీర్ల వివాదంపై పవన్ కు టీడీపీ భారీ జలక్

ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిష్టాత్మకంగా అమలులోకి తీసుకొచ్చిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ వచ్చే ఎన్నికలలో కీలకం కాగలదని భావిస్తున్నారు. ఈ వ్యవస్థ ద్వారానే సంక్షేమ కార్యక్రమాల అమలు జరుపుతూ...

ఎస్సీ, ఎస్టీ వేధింపుల కేసు ఊబిలో మంత్రి పెద్దిరెడ్డి!

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంత్రివర్గంలో అన్ని విధాలుగా అత్యంత బలవంతుడైన మంత్రిగా పేరొందడంతో పాటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరులో టిడిపి ఉనికిని ప్రశ్నార్ధకం చేస్తూ వస్తున్న...

ఎన్డీయే భేటీలో మారిన ప్రధాని స్వరం.. ఒక్క ఎంపీ లేని 25 పార్టీలు 

బెంగళూరులో ప్రతిపక్ష పార్టీలు తమ కూటమికి ‘ఇండియా’ అని పేరు పెట్టుకుని, ప్రధాని నరేంద్ర మోదీ సర్కారుపై యుద్ధం ప్రకటించిన కొద్దిసేపటికే దేశ రాజధాని న్యూఢిల్లీలో బీజేపీ సారధ్యంలో 38 పార్టీలతో కూడిన...

టీటీడీ పదవి : మళ్లీ బాబాయికేనా? బీసీలకు ఇస్తారా?

తిరుమల తిరుపతి దేవస్థానాల పాలకమండలి పదవీకాలం ముగియనుంది. వైవీ సుబ్బారెడ్డి ఛైర్మన్ గా రెండేళ్లుగా విధుల్లో ఉన్న పాలకమండలి ఆగస్టు 8వ తేదీనాటికి రద్దవుతుంది. తాను ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చిన తరువాత.. జగన్మోహన్...

ఇది ధర్మరాజు మార్క్ చీటింగ్ టెక్నిక్!

ఇంతకూ కురుక్షేత్ర సంగ్రామంలో ధర్మరాజు అబద్ధం చెప్పి తప్పు చేశాడా లేదా? ఆయన అబద్ధం చెప్పారని ఎవ్వరూ అనలేరు. అయితే.. ఆయన మోసం చేయాలేదని కూడా అనలేరు. కురుక్షేత్ర సంగ్రామం టాప్ గేర్...

గులాబీ నిఘా : తీగల ఓకే.. ఇంకా ఎవరెవరు?

గతంలో తెలుగుదేశం పార్టీ తరఫున హైదరాబాదు నగర మేయర్ గా సేవలందించి.. తర్వాత ఎమ్మెల్యే కూడా అయిన సీనియర్ నాయకుడు తీగల కృష్ణారెడ్డి ప్రస్తుతం భారాసలో ఉన్నారు. నామ్ కే వాస్తేగా ఆయన...

తండ్రి జారుకుంటే తనయుడిని తగులుకున్నారు!!

చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో చిత్రమైన రాజకీయం కనిపిస్తోంది. రకరకాల అక్రమాలు భూబాగోతాలు ఎర్రచందనం స్మగ్లింగ్ ఆరోపణలతో రకరకాలుగా భ్రష్టు పట్టిపోయిన ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వచ్చే ఎన్నికలలో తనకు ఓటమి...

పవన్ అంటే.. ఎర్ర పార్టీలకు కన్ను కుడుతోంది!

జనసేనాని పవన్ కల్యాణ్ కు జాతీయ స్థాయిలో ఎన్డీయే కూటమిలో ప్రాధాన్యం లభిస్తోంది. ప్రధాని నరేంద్రమోడీ విలువ ఇస్తున్నారు. పవన్ కల్యాణ్ చెబుతున్నట్టుగా.. ఏపీలో జగన్ వ్యతిరేక ఓటు చీలనివ్వకుండా ఉండేలా ఆయన...

రెడ్ కార్పెట్ స్వాగతం భయానికి చిహ్నం కాదా?

ప్రధాని నరేంద్ర మోడీ ఎన్డీయే భాగస్వామి పార్టీల భేటీలో ఒక అద్భుతమైన మాట సెలవిచ్చారు. ఎన్డీఏ కూటమితో కలిసి వచ్చే అన్ని పార్టీల కోసం సాదరంగా స్వాగతం పలుకుతున్నామని ఆయన రెడ్ కార్పెట్...

మంత్రి కొట్టు చెప్పినది జగన్ ఫ్యాక్షనిస్టు ధోరణి గురించేనా?

ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తనను తిట్టిన వారిని పాతాళానికి తొక్కేస్తారని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించరని ఆయన క్యాబినెట్ లోని మంత్రి కొట్టు సత్యనారాయణ సెలవిచ్చారు. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలిస్తే కనుక...

పిల్లికి జగన్ క్లాస్.. ఇండిపెండెంటుగానే జూనియర్ పిల్లి!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో పుట్టిన ముసలం.. తిరుగుబాటు దిశగానే పయనిస్తోందా? తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలో కనీసం సీఎం జగన్ కు సమాచారం కూడా లేకుండా.. ఒక్కసారిగా పెల్లుబికిన అసంతృప్తిని బుజ్జగించడంలో జగన్...

హైకమాండ్‌తో మాట్లాడాకే పొత్తులపై పవన్ ప్రకటన!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలకు ఏర్పడబోయే విపక్షాల పొత్తుల గురించి మొదటిసారిగా పవన్ కల్యాణ్ స్పష్టీకరించారు. ఎన్డీయే భాగస్వామి పక్షాల కూటమి భేటీకోసం ఢిల్లీ వెళ్లిన పవన్ కల్యాణ్, హస్తిన వేదికగానే.. తెలుగు ప్రజలకు...

కాంగ్రెస్ పార్టీది త్యాగమా? పిరికితనమా?

దేశ ప్రధాని పదవిపై తమకు ఆశ లేదని.. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రకటించడం తాజాగా రాజకీయ వర్గాల్లో సంచలనంగా కనిపిస్తోంది. 26 పార్టీల కూటమి తమది, తాము చాలా బలమైన...

పొత్తులపై బిజెపికి ఖంగుతినిపించిన పవన్

బీజేపీ ఆహ్వానం మేరకు ఎన్డీయే సమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి పోటీ చేసే అవకాశం ఉందని స్పష్టం చేయడం...

ప్రతిపక్షాల కూటమి పేరు `ఇండియా’

2024 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీని తిరిగి అధికారంలోకి రానీయకుండా చేయడం కోసం బెంగుళూరులో రెండు రోజులపాటు కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగిన ప్రతిపక్షాల భేటీలో తమ కూటమికి `ఇండియా' అని పేరు పెట్టారు.  ...

సెప్టెంబరు దాకా ఎంపీ అవినాష్ రెడ్డి సేఫ్!

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి బెయిలు మీద బయట తిరగగల అవకాశం మరో రెండు నెలల్లో ముగిసిపోవచ్చు. భారత సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యలు అలాగే కనిపిస్తున్నాయి. వివేకానందరెడ్డి...

కాంగ్రెస్ తో కూడా బేరసారాలకు జగన్ సిద్ధమా!

ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోదీ ప్రభుత్వంకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అందిస్తున్న మద్దతు వ్యూహాత్మకమే తప్ప, శాశ్వతం కాబోదని తాజాగా వైసిపి పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి...

జాతీయ రాజకీయాలలో చంద్రబాబు, కేసీఆర్ ఒంటరి!

2024 ఎన్నికలకు సన్నద్ధంగా మంగళవారం జాతీయ స్థాయిలో రెండు కీలక సమావేశాలు జరుగుతున్నాయి. ఎట్లాగైనా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించడం కోసం గత నెల 23న పాట్నాలో సమావేశమైన ప్రతిపక్షాలు మరింత విస్తృతంగా...

పంచాయితీల్లో రూ. 8660 కోట్లు కొల్లగొట్టిన జగన్ ప్రభుత్వం!

పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న నిధులను సర్పంచ్ ల ప్రమేయం లేకుండా, వారికి సంబంధించిన బ్యాంకు ఖాతాల నుండి నేరుగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇతరత్రా ఖాతాలకు బదిలీ చేయించుకొని...

వైసీపీలో రోజురోజుకూ కొత్త ముసలం పుడుతోంది!

తాను చేపడుతున్న సంక్షేమ పథకాలు, పంచిపెడుతున్న డబ్బులే తనను ఏకపక్షంగా మళ్లీ అధికార పీఠం మీద కూర్చోబెట్టేస్తాయని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చాలా ధీమాగా ఉంటున్నారు. అయితే.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని పతనం...

హామీలు పట్టించుకోలేదని కేసీఆర్ పై పోలీసులకు ఫిర్యాదు

తన నియోజకవర్గం ప్రజలకు ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు అమలు పరచకుండా గాలికి వదిలేశారని అంటూ భద్రాచలం కాంగ్రెస్ ఎమ్యెల్యే పొదెం వీరయ్య పోలీసులకు ఫిర్యాదు చేయడం కలకలం రేపుతోంది. సరిగ్గా...

పిల్లి జూనియర్.. తండ్రి లాగే తిరుగుబాటు!

తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం ఎమ్మెల్యే నియోజకవర్గం విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి తలనొప్పులు తప్పేలా కనిపించడం లేదు. గతంలో టికెట్ ఇవ్వలేదని కాంగ్రెస్ పార్టీ మరియు వైఎస్ రాజశేఖర రెడ్డి మీద తిరుగుబాటు...
Popular