Notice: Function _load_textdomain_just_in_time was called incorrectly. Translation loading for the td-cloud-library domain was triggered too early. This is usually an indicator for some code in the plugin or theme running too early. Translations should be loaded at the init action or later. Please see Debugging in WordPress for more information. (This message was added in version 6.7.0.) in /home/nginx/domains/andhrawatch.com/public/wp-includes/functions.php on line 6121
Telugu Movie and Politics Latest News and Updates | Andhrawatch

Telugu News

అతను కూడా వేషాలేస్తే అనుమానించాల్సిందే!

తమ వ్యవహారం పోలీసుల దాకా వస్తే చాలు.. రాజకీయ నాయకులకు ఎక్కడలేని జబ్బులు వస్తాయి. విచారణకు హాజరు కాలేని రోగాలు వస్తాయి. తమ మీద కేసులు నమోదు అవుతున్నాయనే సంకేతాలు రాగానే.. రోగాలు...

ఉర్సాపై విషప్రచారం జగన్ కుటిలత్వానికి ప్రతీక

విశాఖపట్టణం నగరాన్ని తాను మాటలతో వంచించినట్టే.. అందరూ వంచించాలి తప్ప.. నిర్మాణాత్మక అభివృద్ధి పనులతో అక్కడకు ప్రాజెక్టులు తీసుకువస్తే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కన్ను కుడుతున్నదేమో అనే అభిప్రాయం పలువురిలో...

అడ్డంగా వాదించి భంగపడ్డ బోరుగడ్డ!

ఇక్కడ హైకోర్టు అయితే.. తన అతి తెలివితేటలు, అనుసరించిన వక్రమార్గాల గురించి పుట్టుమచ్చలతో సహా క్లారిటీ ఉన్న వ్యవస్థ కాబట్టి.. వీరిని బైపాస్ చేసి ఏకంగా సుప్రీం కోర్టును ఆశ్రయిస్తే బెయిలు వచ్చేస్తుందని...

వారికి పవన్‌ వార్నింగ్‌!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇపుడు హీరో గానే కాకుండా డిప్యూటీ సీఎం గా కూడా తనదైన శైలిలో పని చేసుకుంటూ వెళుతున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఇటీవల పహల్గం ప్రాంతంలో...

వారికి పండగే.. ఆ శాఖలో వరాలు వందశాతంపూర్తి!

ఏపీలో కొలువుతీరిన కూటమి ప్రభుత్వం.. ఏడాదిరోజులు కూడా గడవక ముందే.. ఒక శాఖలో తాము ఇచ్చిన హామీలను వందశాతం పూర్తిగా అమల్లోకి తెచ్చేసింది. ఆ శాఖకు సంబంధించినంతవరకు కొత్తగా ఏ పనిచేసినా సరే.....

మరిది గారి దందాల చిట్టా చాలా పెద్దదే సుమండీ!

వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంలో విచ్చలవిడిగా చెలరేగిన మాజీ మంత్రి విడదల రజని మరిది విడదల గోపీనాధ్ ప్రస్తుతం రిమాండులో ఉన్నారు. శ్రీలక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్స్ యజమానులను బెదిరించి.. రెండు కోట్ల రూపాయల...

రిమాండులో పీఎస్సార్ : రెండునాల్కల ధోరణి!

సీఐడీ పోలీసులు ఆయనను అరెస్టు చేసినప్పుడు.. ఆయన చాలా తాత్వికంగా మాట్లాడారు. మీరు అరెస్టు చేస్తారని నాకు వారం ముందే తెలుసు.. అయినా ప్రాప్తం ఉంటే వస్తుంది.. ఒకసారి జైలు చూసి వద్దామని...

ఆ కేసు మూతపడలేదు.. ఇప్పుడే మొదలవుతోంది!

అసలు నేరం గత ఏడాది జులై 21న జరిగింది. అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఒకటిరెండు నెలల వ్యవధిలోగానే అన్నమాట. మదనపల్లె సబ్ కలెక్టరు కార్యాలయంలో భూమి రికార్డులకు సంబంధించిన అనేక ఫైళ్లు...

పాపం వైసీపీ నేతలకు ఎన్నెన్ని కష్టాలొచ్చాయో?

పాపం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో మిగిలిన నాయకులకు హఠాత్తుగా చాలా కష్టాలు వచ్చి పడ్డాయి. ప్రతి ఒక్కరూ తమ తమ ప్రాంతాల్లో ప్రెస్ మీట్లు పెట్టి.. ప్రభుత్వం తలా ఒక గంగాళం బురద...

కసిరెడ్డి, ఆంజనేయులు.. ఒకే తరహా బెదిరింపులు!

ఎవరైనా నేరం చేసినట్టు ప్రాథమికంగా తెలిసిన తరువాత నిజానిజాలు నిర్ధరించుకోవడానికి  పోలీసులు నోటీసులు ఇచ్చి పిలవడం విచారించడం జరుగుతుంది. పోలీసులు నోటీసులు ఇచ్చినంత మాత్రాన.. అవి అందుకున్న వాళ్లు నేరస్తులే అని తొలిదశలో...

కటకటాల్లోకి మరిదిగారు.. మరి వదినమ్మ ఎప్పుడు?

అధికారం అండచూసుకుని చెలరేగిపోయిన వ్యవహారాల్లో మరో అక్రమానికి సంబంధించిన కేసులో కీలకమైన అరెస్టు బుధవారం రాత్రి చోటుచేసుకుంది. మాజీ మంత్రి విడదల రజని మరిది విడదల గోపీని హైదరాబాదులోని గచ్చిబౌలిలో అరెస్టు చేసిన...

లిక్కర్ స్కామ్ : ఎవరీ బాలాజీ? ఏమా కథ??

లిక్కర్ స్కామ్ గురించి.. సుమారు కొన్ని నెలలుగా బీభత్సమైన చర్చ జరుగుతోంది. రాజకీయవర్గాల్లో దీని గురించి అందరూ మాట్లాడుకుంటూనే ఉన్నారు. ప్రత్యేకించి ప్రభుత్వం ఏర్పాటుచేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం తమ తొలి నివేదికలను...

గోరంట్లకు ఫేపర్లు : ఏపీ పోలీస్.. జగన్ భక్తులతో నిండిఉందా?

సిట్ పోలీసులు తనను అరెస్టు చేయడానికి సిద్ధమవుతున్నారనే సంగతి.. మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ పీఎస్సార్ ఆంజనేయులుకు వారం రోజులు ముందే తెలుసు. బహుశా అంత ముందుగా.. పోలీసు బాస్ లకు అయినా తెలుసో...

పీఎస్సార్ గొప్పోడైతే.. సొంతవారు తప్పుడు మనుషులా?

పీఎస్సార్ ఆంజనేయులు కోసం జగన్ దళాలు పరితపించిపోతున్నాయి. ఆయన మహానుభావుడని, మహా మహితాత్ముడని ప్రజలను నమ్మించడానికి చాలా రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కాదంబరి జత్వానీ అరాచకంగా అరెస్టు చేసి, ఆమె కుటుంబం మొత్తాన్ని...

తమరి లాజిక్ కు జనం నవ్త్వుతున్నారు జగన్!

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పార్టీ పొలిటికల్ అడ్వయిజరీ కమిటీ నాయకులతో నిర్వహించిన తొలి సమావేశంలో.. చర్చ మొత్తం కేసుల చుట్టూతానే సాగిపోయింది. పాపం.. 11 సీట్లకు పరిమితమై, ఇప్పటికీ...

CM Revanth Reddy Achieved Rs 12,062 crore Investment proposals During His Japan visit

Chief Minister Revanth Reddy was able to secure Rs 12,062 crore investment proposals from Japan during his week-long tour, which concluded on Tuesday. These...

వారెవ్వా.. సాక్షి నుంచి నిందితుడిగా ప్రమోషన్!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి ప్రమోషన్ లభించింది. అదేమిటి చెప్మా! ఆయనకు ప్రస్తుతం పదవే లేదు కదా.. ప్రమోషన్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎలా వచ్చింది? అని ఆశ్చర్యపోతున్నారా?...

పునర్విచారణలో తేలనున్న ‘అనంత’ పాపాలు!

దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యంను హత్య చేసి డోర్ డెలివరీ చేసిన అరాచకం మళ్లీ తెరమీదకు వస్తున్నది. ఈ దురాగతానికి పాల్పడిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అనంత బాబు చిక్కుల్లో పడే పరిస్థితి...

జంట అరెస్టులు : మూల విరాట్టులకు ముచ్చెమటలు!

సుమారుగా పన్నెండు గంటల వ్యవధిలో జరిగిన రెండు అరెస్టులు.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పునాదుల్లో ప్రకంపనాలు పుట్టిస్తున్నాయి. చూడడానికి  ఈ రెండు అరెస్టులు ఒకదానితో ఒకటి సంబంధంలేని వేర్వేరు కేసులతో ముడిపడినట్టివి. కానీ...

విజయసాయి కూడా బట్టలిప్పుతారట.. ఎవరివంటే..?

తమ ప్రత్యర్థుల అంతుచూస్తాం అని.. తమ వద్ద సాక్ష్యాధారాలు అన్నీ ఉన్నాయని, సమయం వచ్చినప్పుడు బయటపెడతాం అని రాజకీయ నాయకులు ఇతరులను బెదిరించడం అనేది ఇప్పుడు చాలా పాతపడిపోయింది. ‘తమ ప్రత్యర్థుల బట్టలు...

ఆంజనేయులు అరెస్టులో అసలు లక్ష్యాలు వేరు!

వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలించిన కాలంలో.. ఆయనకు అత్యంత సన్నిహితంగా మెలిగిన ఐపీఎస్ అధికారి, తెలుగుదేశం పార్టీ వారిని వేధించడంలోను, జగన్ అనుకూల దందాలను నడిపించడంలోనూ కీలకంగా వ్యవహరించిన వ్యక్తి, అప్పటి ఇంటెలిజెన్స్...

మిస్ లీడింగ్ లీకులిచ్చి. దేశం దాటాలనుకున్న కసిరెడ్డి!

మద్యం కుంభకోణంలో ప్రధాన నిందితుడు రాజ్ కసిరెడ్డి అరెస్టు అయ్యారు. సిట్ పోలీసులకు చిక్కిన తర్వాత కూడా బుకాయించి తప్పించుకోవడానికి ప్రయత్నించిన రాజ్ కసిరెడ్డి పాచికలు పారలేదు. మంగళవారం ఖచ్చితంగా విచారణకు వస్తానని,...

న్యూట్రల్ టూ టాప్ గేర్ : జోరందుకుంటున్న అమరావతి!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అవతరించి బోతున్న అమరావతిప్రాంతంలో ఎటు చూసినా కొత్త నిర్మాణాల హడావుడి కనిపిస్తోంది. ఆధునిక పద్ధతుల్లో త్వరితగతిన నిర్మాణాలు పూర్తిచేయడానికి అవసరమయ్యే యంత్రాలు, మెషినరీ వందల సంఖ్యలో అమరావతి...

‘జగనన్న కళ్లలో ఆనందం’  ఆర్డర్ చేసింది ఎవరు?

ఆయన అనుకోకుండా ఎంపీ అయ్యారు. కేవలం నోటి దూకుడు, కొందరి ప్రాపకం కోసం ఎంతటి వారినైనా సరే అడ్డగోలుగా బూతులు తిట్టడానికి వెనుకాడే అలవాటు లేకపోవడం ఆయనను అందలాలు ఎక్కించింది. సాధారణ పోలీసు...

ఒక్కటే రీజన్.. ఎన్ని సార్లు అడిగినా నో అంటున్న కోర్టు!

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఒకప్పట్లో తిరుగులేని రీతిలో తన హవా చెలాయించారు. తెలుగుదేశం ప్రభుత్వంలో ఆయన మాట సాగింది. జగన్ పాలన వచ్చాక.. టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచి.. జగన్ పంచన...

కసిరెడ్డికి చాన్స్ మిస్: బ్రహ్మాస్త్రాలు రెడీ చేసుకుని వస్తే..

జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిన మూడు వేల కోట్ల రూపాయల పైచిలుకు లిక్కర్ కుంభకోణంలో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న కసిరెడ్డి రాజశేఖర రెడ్డి.. పోలీసులు నాలుగు సార్లు నోటీసులు ఇచ్చినా స్పందించలేదు గానీ.....

బూతుల శ్రీరెడ్డికి ఉన్న ధైర్యం ఆ నేతలకు లేదా?

పరిస్థితులు తమకు అనుకూలంగా సాగినంత వరకు తమను మించిన వారు లేనేలేరంటూ అందరూ విర్రవీగుతుంటారు. పరిస్థితులు కొంచెం తేడా కాగానే.. కిందామీదా అయిపోతారు. కంగారుపడతారు. బయపడిపోతారు. ప్రతికూల పరిస్థితులలోనే చాలా మందిలోని పిరికితనం...

పాచిరికార్డులు వేయొద్దు జగన్.. వినడం నేర్చుకోండి!

ఒంటెత్తు పోకడలతో చెలరేగినందుకు ఫలితంగా.. రాష్ట్ర ప్రజలు అత్యంత దారుణంగా తిరస్కరించి.. అహంకారంతో విర్రవీగిన వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కేవలం 11 సీట్లకు పరిమితం చేసి ఇంటికే పరిమితం చేసి దాదాదాపుగా ఏడాది...

ఆ అరాచక ఎమ్మెల్యేని అడిగే దిక్కే లేదా?

భారతీయ జనతా పార్టీ తమది సిద్ధాంత బలం ఉన్న పార్టీ అని చెప్పుకుంటూ ఉంటుంది. అలాగే.. నిజాయితీకి మారుపేరు అని కూడా చెప్పుకుంటుంది. అవినీతి కార్యకలాపాలకు తమ పార్టీ దూరంగా ఉంటుందని కూడా...

భూమన పుణ్యం.. అన్ని పాపాలూ బయటికొస్తున్నాయ్!

టీటీడీ గోశాల విషయంలో భూమన కరుణాకరరెడ్డి అసంబద్ధమైన ఆరోపణలు చేయడం ద్వారా.. టీటీడీ సంస్థను భ్రష్టు పట్టించడానికి తన వంతు ప్రయత్నం చేస్తున్నారు. నాటకీయంగా డైలాగులు రువ్వడం, సవాళ్లు విసరడం, రోడ్ల మీద...

చేతకాలేదు గానీ.. శకునాలు పలికేందుకు రెడీ!

పనిచేయడం వారికి కనీసమాత్రంగా కూడా చేతకాలేదు గానీ.. కూటమి ప్రభుత్వం చేయడానికి పూనుకున్నప్పుడు మాత్రం..  ఏమాత్రం వెరపు లేకుండా అపశకునాలు పలుకుతున్నాయి జగన్ దళాలు. అయిదేళ్ల పాలన కాలంలో ఒక్క డీఎస్సీ కూడా...

పరిచయం చేసిందెవరో తెలిస్తే చిక్కుముడి వీడుతుంది!

సిట్ ఎదుట మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి సాక్షిగా విచారణకు హాజరయ్యారు. తాను చెప్పదలచుకున్నది మాత్రం చెప్పారు. దాచదలచుకున్నది మాత్రం దాచారు. ఆయన అన్ని నిజాలను పారదర్శకంగా చెప్పేశారని అనుకోవడానికి వీల్లేదు. తెలియదు...

పదినెలల్లో ఎన్నికలొస్తే గెలిచే ధైర్యముందా జగన్?

విశాఖపట్నం కార్పొరేషన్ మేయర్ పై కూటమి పార్టీలు ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానం నెగ్గడాన్ని మాజీ ముఖ్యమంత్రి  జగన్మోహన్ రెడ్డి జీర్ణించుకోలేకపోతున్నారు.  విపరీతమైన ఫ్రస్ట్రేషన్ కు గురవుతున్నారు. గతంలో జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో తమ...

వారెవ్వా.. ‘రివర్స్ థియరీ’ జగన్ కు అలవాటే?

జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత.. అప్పటికి జరుగుతున్న అన్ని అభివృద్ధి పనులను ఒక్కసారిగా ఆపు చేయించారు. అప్పటికే పనులు చేస్తున్న కాంట్రాక్టర్లు అందరినీ మార్చేసి, తన మనుషులకు పనులు కట్టబెట్టాలని సంకల్పించారు....

తొందరెందుకు మిథున్ అన్ని వరుసలో వస్తాయి!

రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి సిట్ విచారణకు హాజరైన తర్వాత మీడియాతో మాట్లాడుతూ ‘సుప్రీంకోర్టులో బెయిలు పిటిషన్ ఉన్నందున.. ఈ కేసు విచారణ పర్వం గురించి తాను ఇప్పుడేమీ చెప్పలేను’ అని...

జగన్ బుద్ధిపై విజయసాయి మాట గమనించారా?

జగన్మోహన్ రెడ్డి తనను ప్రజలు ముఖ్యమంత్రిని చేస్తే మాత్రమే.. వారి గురించి పట్టించుకుంటారా? అధికారం దక్కినప్పుడు మాత్రమే దానిని అనుభవించడానికి ఉత్సాహం ప్రదర్శిస్తారా? అధికారం లేనప్పుడు.. ఆయన పూర్తిగా హైబర్‌నేట్ మోడ్ లోకి...

మీవన్నీ ఊహలు.. సిట్ పై మిథున్ రెడ్డి ఎదురుదాడి!

‘మీరు అన్నీ ఊహించుకుంటున్నారు. మద్యంకుంభకోణం జరిగిందని.. ముడుపులు ముట్టాయని, ఆ ముడుపులకు మేం సారథ్యం వహించామని ఊహించుకుని.. వాటి ఆధారంగా ప్రశ్నలు అడుగుతున్నారు..’ అని అర్థం వచ్చేలాగా.. ఊహాజనిత ప్రశ్నలకు నేను సమాధానం...

వైసీపీకి విశాఖ శోకం : హైడ్రామాలు నడిపించినా నోయూజ్!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తమకు అక్కర్లేదు- అని వారు ఒకసారి ఫిక్సయ్యారు. ఆ పార్టీతో భవిష్యత్తు ఉండదు అని అనుకున్నారు. తమ రాజకీయ జీవితాలు పదిలంగా సాగాలనుకున్నా..  తమ విశాఖ నగరం పద్దతిగా...

‘దేశానికే క్రీడా రాజధాని’.. ఆ మాట ఎంత బాగుందో!

అమరావతి’ రాష్ట్ర ప్రజలు కలగంటున్న అద్భుత రాజధాని అనడంలో ఎలాంటి సందేహం లేదు. ‘ప్రపంచం మొత్తం తలతిప్పి చూసేలా ఓ అద్భుత నగరంగా దీనిని తీర్చిదిద్దుతా’ అనే ప్రతిజ్ఞతో చంద్రబాబు నాయుడు అడుగులు...

విద్యతో పాటు సంస్కృతికి కూడా పెద్దపీట!

ఏపీలోని కూటమి ప్రభుత్వం హైస్కూలు విద్యారంగంలో సరికొత్త ఆలోచనలకు శ్రీకారం చుడుతోంది. కేవలం విద్య మాత్రమే కాకుండా.. సంస్కృతి లలిత కళలు వంటి వాటికి కూడా ప్రాధాన్యం ఇవ్వబోతున్నారు. అంతే కాకుండా పిల్లలను...

ప్రమోషన్ ఇచ్చేట్లయితేనే చిన్నమ్మ మార్పు!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ సారథ్యం చేతులు మారనున్నదా? ప్రస్తుతం రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలిగా ఉన్న పురందేశ్వరిని తప్పించి.. ఆమె స్థానంలో కొత్తవారిని నియమించున్నారా? ఆమె ప్రస్తుతం రాజమహేంద్రవరం ఎంపీగా కూడా...

వైసీపీ ఆఫర్లు విజయసాయిపై పనిచేశాయా?

జగన్ ప్రభుత్వం దాదాపుగా మూడు వేల కోట్ల రూపాయల అవినీతి సొమ్ము కాజేశారని లెక్క తేలిన లిక్కర్ స్కామ్ లో ఏదో జరిగిపోతుందని రెండు రోజులుగా రాష్ట్రమంతా ఎదురుచూస్తోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి...

లిక్కర్ స్కామ్ : పురుడుపోసుకున్నది విజయసాయి ఇంట్లోనే!

ఏపీ రాజకీయాల్ని కొన్ని నెలలు లేదా వారాలుగా కుదిపివేస్తున్న అతిపెద్ద వ్యవహారం లిక్కర్ స్కామ్. రాజకీయాలన్నీ దానిచుట్టూతానే తిరుగుతున్నాయి. ఈ కీలక సమయంలో.. వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి.. లిక్కర్ స్కామ్ లో...

ముడుపులిచ్చిన వారితోనే ముప్పు పొంచి ఉందా?

లిక్కర్ స్కామ్ లో దర్యాప్తు బహుముఖంగా చాలా వేగంగా జరుగుతోంది. డిస్టిలరీలు మద్యం తయారీ కంపెనీల నుంచి వాటాలు రాబట్టడానికి వసూళ్ల నెట్ వర్క్ ను నడిపిన కీలక వ్యక్తి కసిరెడ్డి రాజశేఖర...

వైసీపీని కార్పొరేటర్లు ఎందుకు ఛీకొడుతున్నారంటే..?

విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన గొలగాని వెంకటహరికుమారిపై శనివారం అవిశ్వాస తీర్మానం నెగ్గడానికి చాలినంత బలం ఎన్డీయే కూటమికి ఆల్రెడీ సమకూరి ఉంది. అయిదే వైఎస్సార్ కాంగ్రెస్...

ఎజెండా మాత్రమే.. ఆమెకు లాజిక్ అక్కర్లేదు!

రాహుల్ గాంధీ గుడ్ లుక్స్ లో ఉండాలనేది.. ఆయనను ప్రశంసిస్తూ పీసీసీ చీఫ్ గా తన పదవిని సురక్షితంగా కాపాడుకోవాలనేది.. రాహుల్ కళ్లలో ఆనందం చూడగలిగేలా, ప్రధాని నరేంద్రమోడీ మీద బురద చల్లుతూ...

అరెస్టు భయం : కొత్త పాట  ఎత్తుకున్న మిథున్ రెడ్డి!

రాజంపేట వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఇప్పుడు కొత్త పాట ఎత్తుకున్నారు. విచారణకు పిలిచిన పోలీసులు తనను కొడతారేమోనని భయం నటిస్తున్నారు. దుర్భాషలాడతారని, తిడతారని పాపం.. ఆందోళన చెందుతున్నారు. ఇదంతా కామెడీ...

మంత్రి క్లారిటీతో వైసీపీ కుట్రలు పటాపంచలు!

అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించి.. సన్నాహాలన్నీ సిద్ధం అయ్యాయి. ముహూర్తం కూడా ఖరారైంది. మే2వ తేదీన ప్రధాని నరేంద్రమోడీ టెంకాయ కొట్టడం ఒక్కటే ఆలస్యం- పనులు అనూహ్యమైన వేగంతో జరుగుతాయనడంలో ఎలాంటి సందేహం...

పోలీసుల సూచన వింటే వాళ్ల కోరిక తీరేదెలా?

వైఎస్ జగన్మోహన్ రెడ్డి కావొచ్చు, భూమన కరుణాకర్ రెడ్డి కావొచ్చు.. ఏ వైసీపీ నేత అయినా కావొచ్చు.. ఏ పబ్లిక్ కార్యక్రమం నిర్వహించినా.. వారి ప్రధానమైన కోరిక ఏమిటో తెలుసా? ఆ కార్యక్రమం...

అమరావతికి 2న మోడీ : ఘనంగా పునఃప్రారంభం

అమరావతి నగర నిర్మాణ పనుల పునఃప్రారంభం, నవనగరాల నిర్మాణానికి శంకుస్థపన తదితర కార్యక్రమాలకు ముహూర్తం ఖరారైంది. మే2వ తేదీన శుక్రవారం సాయంత్రం 4 గంటలకు ప్రధాని నరేంద్రమోడీ రాజధాని పనులను ప్రారంభించనున్నారు. ప్రధాని...
Popular