ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని అవమానించే విధంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నాడని అభియోగాలతో ఓ యువకుడిని అదుపులోకి తీసుకొని, పోలీసులు రిమాండ్ కు పంపే ప్రయత్నం చేయడం రాజకీయంగా దుమారాన్ని...
The Telugu regional political parties are expanding beyond their horizons keeping their state as well as nationwide political aspirations in mind. In this regard,...
The Irrigation Minister Ambati Rambabu has graced the Sri Rama Pattabhishekam in Vontimitta along with his wife and presented the silk clothes on the...
అనూహ్యంగా గత ఎన్నికల్లో సిట్టింగ్ ఎంపీ అయినా సీఎం కేసీఆర్ కుమార్తె కవితనే ఓడించి ఎన్నికైన బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ వార్తలలో ప్రముఖంగా నిలిచారు. అయితే, మరో ఏడాదిలో తిరిగి ఎన్నికలను...
1994లో అనూహ్యమైన ఆధిక్యతతో మూడోసారి ముఖ్యమంత్రిగా వచ్చిన ఎన్టీ రామారావు టిడిపిలో ఎవ్వరూ ఉహించని సంక్షోభం ఎదుర్కొని, పదవినే కాకుండా పార్టీని కూడా పోగొట్టుకోవలసి రావడం తెలిసిందే. అందుకు ప్రధాన కారణం ఆ...
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అర్ధాంతరంగా ఢిల్లీ వెళ్లి, ముందుగా ప్రకటించినట్లుగా ప్రధాని నరేంద్ర మోదీని కలవకుండా, కేవలం కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాతో భేటీ జరిపి తిరిగి రావడం...
రోడ్డు మీదకు వచ్చి, బస్టాండ్ సెంటర్లో కుర్చీ వేసుకొని కూర్చొని, ఎవరొస్తారో రావాలంటూ వైసిపి శ్రేణులకు ఎమ్యెల్సీ ఎన్నికలలో క్రాస్ ఓటింగ్ కు పాల్పడినట్లు ఆరోపణలపై పార్టీ నుండి బహిష్కరణకు గురైన నెల్లూరు...
TDP National Chief Chandrababu Naidu has celebrated the 41st Anniversary of the Telugu Desam party at Nampally grounds, Hyderabad. He delivered an electrifying speech...
ఎన్నికల సమయంలో రాజకీయ ప్రయోజనాలు ఉంటాయనుకున్న రాష్ట్రాలకు మినహా ఇతర రాష్ట్రాల పట్ల కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం తీవ్ర వివక్షత చూపుతున్నట్లు తరచూ విమర్శలు చెలరేగుతున్నాయి. ముఖ్యంగా బిజెపిని వ్యతిరేకించే రాజకీయ...
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి చేపట్టినప్పటి నుండి తమ కుటుంబ యాజమాన్యంలోని సాక్షి పత్రికకు ప్రభుత్వ పరంగా ఆర్ధిక వనరులు సమకూర్చడంతో పాటు అధికారాన్ని ఆసరాగా చేసుకొని పత్రిక సర్క్యూలేషన్...
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పేరుతో చేపట్టిన పాదయాత్ర పూర్తిగా జోష్ తో కొనసాగుతుది. గురువారం 55 వ రోజు శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గంలో కొనసాగుతుంది....
రాష్ట్ర విభజన సమయంలో కంటే జగన్ మోహన్ రెడ్డి పరిపాలనతో రాష్ట్రం ఎక్కువగా నష్టపోయినట్లు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. సుదీర్ఘకాలం తర్వాత హైదరాబాద్ నగరంలో రెండు తెలుగు రాష్ట్రాల...
రెండు వారల వ్యవధిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అర్ధాంతరంగా ప్రధాని నరేంద్ర మోదీని కలవడం కోసం ఢిల్లీకి వెళ్లడం రాజకీయ వర్గాలలో పలు ఊహాగానాలకు దారితీస్తుంది. గత పర్యాయం తమ్ముడు,...
Telugu Desam Party general secretary Nara Lokesh is continuing his padayatra Yuva Galam which is getting a rave response. Today Lokesh reached Somamdepalli where...
The Revenue Minister of Andhra Pradesh, Dharmana Prasada Rao has made some sensational yet derogatory comments about Men by generalizing all. His comments while...
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సుప్రీంకోర్టు బుధవారం సంచలన నిర్ణయం తీసుకుంది. సుప్రీం కోర్టు ఆదేశాలతో ప్రస్తుతం విచారణ చేస్తున్న బృందం మొత్తాన్ని సిబిఐ మార్చేసింది సీబీఐ. సుప్రీంకోర్టు ఆదేశాలతో...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ బియ్యాన్ని పేదలకు పంపిణీ చేయడాన్ని రద్దు చేయాలని అనుకుంటోందా? ఇప్పటికే అనేక పథకాల విషయంలో ప్రజలకు నేరుగా డబ్బులు చేతికి అందిస్తూ, ధన పంపిణీ ని ఒక...
The Opposition party of Andhra Pradesh, TDP conducted its politburo meeting with all the party leaders the other day. Chief Nara Chandrababu Naidu has...
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల సందర్భంగా వంద సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఈ సమావేశాలను నిర్వహించాలని హైదరాబాద్ లో జరిగిన టీడీపీ పొలిట్బ్యూరో...
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాబాయ్, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక నిందితుడిగా సిబిఐ పేర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిలో ఇప్పుడు అరెస్ట్ భయం నెలకొన్నట్లు...
ఏదో విధంగా వచ్చే నెల నుండి విశాఖపట్నం నుండే రాజధాని కార్యకలాపాలు సాగించాలని పట్టుదలతో ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రయత్నాలకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. అమరావతి మాత్రమే రాజధాని అంటూ...
తెలంగాణ రాష్ట్రంలో జరిగిన పేపర్ లీకేజీ కుంభకోణం, ఆర్థిక లావాదేవీల వ్యవహారం ఇతర దేశాల్లోనూ మూలాలు ఉన్నాయని స్పష్టం చేస్తూ ఈ కేసు నుంచి మంత్రి కేటీఆర్ తప్పించుకోవడానికి ఎదురుదాడి చేస్తూ, విచారణ...
The arrested Youtuber Teenmaar Mallanna alias Chintapandu Naveen has been arrested by the Police as he assaulted duty Policemen. The news presenter however applied...
The Urban Development Minister of Telangana, Kalvakuntla Taraka Ramarao has addressed a couple of delegates in a meeting the other day. Praising the HUDA...
వైఎస్ జగన్ ప్రభుత్వంకు ఇప్పుడు మరో కుంభకోణం చుట్టుకుంటుంది. మురికిపూరి గనుల తవ్వకాలకు సంబంధించిన ఆరోపణలపై మంత్రి విడదల రజనితో పాటు సీఎం జగన్ కు సోదరుడైన కడప ఎంపీ వైఎస్ అవినాష్...
ఎమ్యెల్యేల నుండి ఎమ్యెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికలలో టిడిపి అభ్యర్థులకు ఓట్లు వేశారని ఆరోపిస్తూ పార్టీ నుండి బహిష్కరించిన నలుగురు వైసీపీ ఎమ్యెల్యేలు ఇప్పుడు పార్టీ నాయకత్వంపై ఎదురుదారికి దిగుతున్నారు. వైసీపీతో తాడోపేడో...
గత అసెంబ్లీ ఎన్నికల్లో తాను దొంగ ఓట్లతోనే గెలిచానని.. తన సొంత గ్రామమైన చింతలమోరిలో భారీగా దొంగ ఓట్లు పడ్డాయని సంచలన ప్రకటన చేసిన రాజోలు ఎమ్మెల్యే రాపాక వర ప్రసాద్ చిక్కుల్లో...
ఆంధ్ర ప్రదేశ్ కు వరప్రసాదంగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్ట్ పూర్తి కాకుండా మొదటినుండి అడ్డుపడుతున్న కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఎప్పటికప్పుడు కుంటిసాకులతో నిధులు విడుదల చేయకుండా, అవసరమైన సాంకేతిక అనుమతులు ఇవ్వకుండా అడుగడుగునా...
ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో రెండు పర్యాయాలు పిసిసి అధ్యక్షునిగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన డి శ్రీనివాస్ ఆదివారం కాంగ్రెస్ లో చేరడం, 24 గంటలు...
The suspended MLA of Tadikonda, Undavalli Sridevi has completely turned into a Rebel leader following the footsteps of YSRCP’s first rebel MP RRR. Sridevi...
TDP’s General Secretary Nara Lokesh has completed fifty days of his Yuva Galam Padayatra and entered the constituency of Penukonda. The young leader of...
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తు సాగుతున్న తీరుపై సర్వోన్నత న్యాయస్థానం అసహనం వ్యక్తం చేసింది. ఈ కేసులో సీబీఐ జరుపుతున్న విచారణలో ఎలాంటి పురోగతి ఉండటం లేదని...
ఢిల్లీ మద్యం కుంభకోణంలో తనను అనుమానితురాలిగా పేర్కొంటూ ఈడీ జరుపుతున్న విచారణ తీరుతెన్నులపై తీవ్రమైన అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ, ఈడీ అరెస్ట్ నుండి రక్షణ పొందాలని సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవిత చేసిన ప్రయత్నాలు...
తెలుగు దేశం పార్టీతో రాజకీయ ప్రయాణం ప్రారంభించి, ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వంలో ఆశించిన మంత్రి పదవి లభించకపోయినా స్పీకర్ పదవితో సరిపెట్టుకుంటూ, ఏకపక్షంగా సభాకార్యక్రమాలు నిర్వహిస్తూ తరచూ వివాదాస్పదమైన నిర్ణయాలు తీసుకుంటున్న ఏపీ...
ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారంటూ వైస్సార్సీపీ పార్టీ అధిష్టానం పార్టీ నుండి సస్పెండ్ చేసిన నలుగురు ఎమ్యెల్యేలు పార్టీ నాయకత్వంపై ముప్పేట దండయాత్ర చేస్తున్నారు. వారిలో అమరావతి ప్రాంతంకు చెందిన...
ఆదాయంకు మించిన ఆస్తుల కేసులలో అవినీతి ఆరోపణలపై కేసు నమోదు చేసి, నేటి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని సిబిఐ జాయింట్ డైరెక్టర్ హోదాలో అరెస్ట్ చేయడం ద్వారా `అవినీతి వైతిరేక...
బిఆర్ఎస్ పేరుతో ఇతర రాష్ట్రాలలో పార్టీ వ్యాప్తికోసం శ్రమిస్తున్న సీఎం కేసీఆర్ దృష్టి మాత్రం తెలంగాణాలో ఈ సంవత్సరం ఆఖరుకు జరిగే ఎన్నికల మీదని ఉంటున్నది. మహారాష్ట్ర నాందేడ్ జిల్లా లోహాలో బిఆర్ఎస్...
ఈ ఏడాది చివరిలో తెలంగాణ అసెంబ్లీకి జరిగే ఎన్నికల్లో అధికారంలో ఉన్న బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను గద్దె దింపగలిగింది తామే అంటూ ఒక వంక కాంగ్రెస్, బిజెపి పోటాపోటీగా జనంలోకి వెళ్లే...