మునిగిపోతున్న నావ వంటి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగడం కంటె.. రాజకీయ సన్యాసం తీసుకుని.. పూర్తిస్థాయిలో వ్యాపారాలు చూసుకుంటూ గడపడం మేలు అనే భావన ఆ పార్టీలో పలువురిలో కలుగుతున్నట్టుగా వినిపిస్తోంది. ఎన్నికల్లో...
ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి కొత్తగా పోయే పరువు అంటూ ఏమీ లేదు. అందుచేతనే ఢిల్లీలో దీక్ష చేయడం ద్వారా ఆయన కొత్తగా సాధిస్తున్నది ఏమీలేదు. కేవలం తనకు కొంత మైలేజీ క్రియేట్ చేసుకోవాలని...
జగన్మోహన్ రెడ్డి వైఖరి.. గోబెల్స్ ను తలదన్నేలా ఉంటోంది. నిజానికి గోబెల్స్ కు కొత్త పాఠాలు నేర్పించగలిగేలా జగన్ తీరు ప్రస్తుత రాజకీయాల్లో కొత్త అధ్యాయాలను
సృష్టిస్తోంది. ‘‘ఒక అబద్ధం చెప్పు. చెప్పేదేదో చాలా...
జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న వ్యవహారాల గురించి అల్లర్లు ఘర్షణలు, చెదురు మదురు అవాంఛనీయ సంఘటనల గురించి నిత్యం తనకు తోచినెదెల్లా వండి వారుస్తుంటారు. నిజానికి రెండు పార్టీల మధ్య తగాదా...
ఐదేళ్లపాటు పరిపాలన సాగించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి యావత్తు అధికార యంత్రాంగంలో పూర్తిగా తన మనుషులను నియమించుకున్నారు. ఇంకా గట్టిగా చెప్పాలంటే.. ప్రతి విభాగంలోనూ చిన్నా పెద్దా అన్ని రకాల పోస్టుల్లో తన...
వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోసం ఇంకా కొన్ని షాక్ లు ఎదురుచూస్తున్నాయి. పార్టీలోని చాలా సీనియర్ నాయకుడు పార్టీ విధాన నిర్ణయాల్లో ఒకప్పుడు కీలకంగా వ్యవహరించిన అనుభవజ్ఞుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు కూడా వైసీపీకి...
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనుసరించిన వ్యూహం, పాటించిన ఓర్పు, కనబరిచిన చిత్తశుద్ధి ఫలితమే ఇవాళ కేంద్ర బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆశాజానికమైన కేటాయింపులు జరగడం^ అని విశ్లేషకులు భావిస్తున్నారు. కేంద్ర...
గెలిచినప్పుడు ఒక మాట, ఓడినప్పుడు ఒక మాట మాట్లాడడం రాజకీయ నాయకులకు కొత్త కాదు. ప్రజలు గుర్తిస్తారనే అవమాన భావం కూడా వారికి ఉండదు. ఇప్పుడు వైసీపీ నాయకులు అలాగే చేస్తున్నారు. అమరావతి...
‘మార్కెట్ కు వెళ్లి కిలో టమోటా తీసుకురండి’ అని చెప్పినంత ఈజీగా.. 24వ తేదీన దేశంలోని అన్ని పార్టీల వారిని కూడా తీసుకురండి.. అని జగన్ చాలా సింపుల్ గా తన పార్టీ...
ఘర్ వాపసీ అనేది కేవలం మతాలకు సంబంధించిన వ్యవహారం మాత్రమే అని మనం అనుకుంటాం. కానీ, రాజకీయాల్లో కూడా ఘర్ వాపసీ ఉంటుంది. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఆ పదం బలంగా వినిపిస్తోంది....
ఒకవైపు ఎమ్మెల్యే జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వాన్ని ఇప్పటికిప్పుడు గద్దె దించేయడానికి మార్గాలు ఏమైనా దొరుకుతాయా అని అన్వేషిస్తున్నారు. మరొకవైపు పార్టీ నాయకులు అసలు తమ పార్టీకి భవిష్యత్తు ఉంటుందా...
టీడీపీ సర్కారు రాష్ట్రానికి ప్రత్యేకహోదా తీసుకురావాలని, నిర్ణీత గడువులోగా ఆ పనిచేయలేకపోతే.. ప్రజాక్షేత్రంలో తీర్పు కోరాలని అందుకు మద్దతుగా తాము రాజీనామా చేస్తాం అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించే అవకాశం కనిపిస్తోంది....
ఇంతకూ జగన్మోహన్: రెడ్డి ఈ నెల 24 వ తేదీన ఢిల్లీలో ఎందుకు ధర్నా చేయాలనుకున్నారు? మనకు తెలిసినంత వరకు వినుకొండలో రషీద్ అనే రౌడీషీటర్ హత్యకు గురైతే.. రాష్ట్రమంతా శాంతి భద్రతలు...
జగన్మోహన్ రెడ్డి పరిపాలన సాగుతున్న రోజుల్లో సామాన్యుల మీద ప్రభుత్వం రాజద్రోహం కేసులు నమోదు చేయడం అనేది విచ్చలవిడిగా ఉండేది. పాపం.. అప్పట్లో అరెస్టు అయి జైళ్లకు వెళ్లిన, పోలీసుల హింసను ఎదుర్కొన్న...
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డితో వివాహేతర సంబంధం ద్వారా కొడుకున్న కన్నట్టుగా భర్త ద్వారానే ఆరోపణలు ఎదుర్కొంటున్న దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి ఇప్పుడు మరో వివాదంలో...
జగన్మోహన్ రెడ్డి కరపత్రిక నిత్యం అబద్ధాలను వండి వారుస్తూ ఉంటుంది. పిల్లి కళ్లు మూసుకుని పాలు తాగుతూ.. తనను ఎవరూ చూడడం లేదని అనుకుంటున్నట్టుగా.. జగన్ కరపత్రిక కూడా ఒక రకమైన ఆత్మవంచనలో...
పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు మొదలు కాబోతున్నాయి. లోక్ సభలో బొటాబొటీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన మోడీ 3.0 సర్కారు మీద ఒత్తిడి పెంచితే తమ తమ రాష్ట్ర ప్రయోజనాలు నెరవేర్చుకోవచ్చుననే ఆశ.. అంతోఇంతో...
జగన్మోహన్ రెడ్డి హయాంలో చీటికిమాటికి ఒక మాట వినిపిస్తూ ఉండేది. ప్రభుత్వాన్ని విమర్శిస్తూ చంద్రబాబు నాయుడు ఏ విమర్శలు చేసినా సరే వాళ్ళు సహించే వారు కాదు. నిజానికి వైసీపీ నాయకులు కూడా...
తాను ఏ ఒక్క నిర్మాణాన్ని పూర్తిచేసినా సరే.. అమరావతికి ‘చంద్రబాబు రాజధాని’ అనే పేరే చిరస్థాయిగా వస్తుందనే అసూయతోనే.. జగన్ ఆ ప్రాంతాన్ని స్మశానంగా మార్చేశారు. మరి ఆయన కలల రాజధాని ఏమిటి?...
చంద్రబాబు నాయుడు పార్లమెంటు సమావేశాలకు తమ పార్టీ ఎంపీలను సన్నద్ధం చేసే దిశగా నిర్వహించిన సమావేశంలో కొన్ని కీలక సూచనలు చేశారు. పార్టీ తరఫున ఎన్నికైన ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరూ ప్రతినెలా పింఛన్ల...
జగన్మోహన్ రెడ్డి పబ్లిక్ లో ప్రసంగించేప్పుడు.. ఎవరో రాసిన స్క్రిప్ట్ చదివినంతవరకు ఓకే, నష్టమేం లేదు! ఆవేశ పడిపోయి స్క్రిప్ట్ చేతిలో లేకుండా మాట్లాడితే పార్టీకి ఏదో ఒక తలనొప్పి తీసుకొస్తారని సీనియర్లు...
మహిళలు బూతులు మాట్లాడడం ద్వారా పాపులారిటీ సంపాదించుకోగలరు.. అనే సిద్ధాంతానికి నిలువెత్తు నిదర్శనం శ్రీరెడ్డి. జగనన్న మీద అపరిమితమైన అభిమానాన్ని వెల్లువెత్తిస్తూ కొన్ని సంవత్సరాలుగా సోషల్ మీడియాలో లక్షల సంఖ్యలో తన వీడియోలను...
వైఎస్ఆర్ జగన్ మోహన్ రెడ్డి హత్యకు గురైన రషీద్ కుటుంబాన్ని పరామర్శించడానికి వినుకొండకు వెళ్లారు, వచ్చారు. తను ఏ లక్ష్యం కోసం అయితే వెళ్లారో ఆ ప్రకారంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద...
కొన్ని రోజుల కిందట ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి రాజకీయ వైరాగ్యాన్ని ప్రదర్శించారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీ వెళ్లి అక్కడ ధర్నా చేస్తానని అంటున్నారు. ఇంతకూ...
విజయసాయిరెడ్డి ఒక కొత్త కూతురు గురించి సమాచారం అధికారికంగా బయటపెట్టారు. ‘ఇదేమిటి చెప్మా.. ఆయనకు దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతితో కొడుకు పుట్టాడని కదా ఆమె భర్త ఆరోపిస్తున్నది.. మీడియాలో ప్రచారం...
తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారని.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద దాడులు చేస్తున్నారని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారి ఆస్తులను ధ్వంసం చేస్తున్నారని రకరకాల ఆరోపణలు వస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి...
దేవాదాయ శాఖలో అసిస్టెంట్ కమిషనర్ గా పనిచేస్తూ అనేక అక్రమాలకు పాల్పడ్డారని, అవినీతి చేశారనే ఆరోపణల మీద ప్రస్తుతం సస్పెన్షన్ లో ఉన్న అధికారి శాంతి. ఆమె మీద ప్రస్తుతం దేవాదాయ శాఖ...
వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లోనే ఆయనకు ఢిల్లీలో అటు ప్రధాని మోడీ వద్ద గానీ, హోం మంత్రి అమిత్ షా వద్ద గానీ ఒక పట్టాన అపాయింట్మెంట్...
వినుకొండలో ఒక హత్య జరిగింది. ఒక నేరం జరిగినప్పుడు కచ్చితంగా ఖండించి తీరాల్సిందే. అయితే కొద్దిగా విచక్షణ ఉండాలి. నేరం జరిగిన తీరు ఒకటైతే, నేరానికి దారితీసిన కారణాలు వేరైతే.. దానికి రాజకీయ...
జగన్మోహన్ రెడ్డి పరిపాలన సాగిస్తున్న రోజుల్లో.. ఒక సంఘటనను ఇప్పుడు గుర్తు చేసుకోండి. జనవాణి పేరుతో ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి, వారి నుంచి వినతులు స్వీకరించడానికి పవన్ కళ్యాణ్ విశాఖపట్నం వెళ్లారు. జగన్...
‘బండ్లు ఓడలు అవుతాయి.. ఓడలు బండ్లవుతాయి’ అనేది సామెత. రాజకీయాలలో ఓడలు బండ్లు కావడం అంటే ఇదే! వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నంతకాలం.. జిల్లాలో నాయకులందరి కదలికలను కూడా తన కనుసన్నలతో...
ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ కు జగన్మోహన్ రెడ్డి గ్రహణం వీడింది. ఇన్నాళ్లూ ఆయన కోటరీ మనుషుల చేతుల్లో బందీ అయిపోయి ఉన్న ఏపీ క్రికెట్ అసోసియేషన్ కు ఇప్పుడు విముక్తి లభించింది. నిధుల...
జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నాడని, ఎప్పటికీ కోలుకోలేనంత దారుణంగా దెబ్బతీస్తున్నారని గత ఐదేళ్లపాటు తెలుగుదేశం జనసేన నాయకులు గగ్గోలు పెడుతుంటే ఢిల్లీ పెద్దలు అంత సీరియస్ గా తీసుకోలేదు. రాజకీయ...
సాధారణంగా నాయకులు డైవర్షన్ పాలిటిక్స్ అనే మార్గాన్ని అనుసరిస్తూ ఉంటారు. తమ పరువు పోయే అనేక సందర్భాలలో ఇతరుల పరువు తీయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇప్పుడు విజయసాయిరెడ్డి కూడా అలాంటి కుటిల ప్రయత్నం...
ఒక నాయకుడిని ప్రజలు ఆదరించి, ప్రేమించి ఎన్నికలలో ఓట్లు వేసి గెలిపిస్తే.. ఆ నాయకుడు ఎప్పుడు కనిపించినా సరే వారు అక్కున చేర్చుకుంటారు. ఆదరిస్తారు. అదే ప్రజల తీర్పుతో సంబంధం లేకుండా^ దొంగ...
ఇవేమీ వివాహేతర సంబంధానికి సంబంధించిన ఆరోపణలు కాదు. ట్రైబల్ మహిళ అని చూడకుండా ఆరోపణలు చేస్తున్నారంటూ అర్థంపర్థం లేని లాజిక్ లు తీసి తప్పించుకోవడానికి అవకాశం లేదు. వ్యక్తిత్వ హననం చేసే ఆరోపణలు...
అధికారంలో లేరు గాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పటికీ కూడా తమ దందాలను అరాచకాలను యథేచ్ఛగా కొనసాగిస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఇప్పటికీ వారి వేధింపులు గురించి వేర్వేరు ప్రాంతాలలో ప్రజల ఫిర్యాదులు ఒక్కటొక్కటిగా...
తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రజలకు కార్యకర్తలకు నిత్యం అందుబాటులో ఉంటూ వారి సమస్యలను తెలుసుకోవడం చంద్రబాబు అనుసరిస్తున్న మంచి పద్ధతులలో ఒకటి. వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ఐదేళ్లలో ప్రజలు...
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒక చిత్రమైన పరిణామం కనిపిస్తోంది. ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి కి శాసనసభకు రావడం అంటే ఇష్టం లేకపోవడంలో వింత లేదు.. పూలమ్మిన చోట రాళ్లమ్మడం ఆయనకు చిన్నతనంగా ఉండొచ్చు....
జగన్మోహన్ రెడ్డిని చూస్తే ప్రజలకు జాలి కలుగుతోంది. అవును మరి.. ఎంతగా వారే ఆయనను ఘోరంగా ఓడించి 11 సీట్లకు మాత్రం పరిమితం చేసి ఇంట్లో కూర్చోబెట్టారు. ఇప్పుడు ఆ 11 కాస్తా...
కేంద్ర ఉక్కు మరియు పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామి ఇటీవల విశాఖ ఉక్కు పరిశ్రమను సందర్శించి.. రాష్ట్రానికి ఒక శుభవార్తను అందించారు. విశాఖ ఉక్కు ప్రెవేటీకరణ ఉండదని ఆయన అన్నారు. విశాఖ ఉక్కు...
తెలంగాణ రాజకీయాలలో ఒక పాత వ్యవహారానికి సంబంధించి కొత్త పుకారు ఇప్పుడు వైరల్ అవుతున్నది. భారత రాష్ట్ర సమితి కీలక నాయకులలో ఒకడైన తన్నీరు హరీష్ రావు మామయ్య స్థాపించిన పార్టీని విడిచి...
ఢిల్లీలో తమకు ఉన్న బలాన్ని బూచిగా చూపించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వాన్ని బ్లాక్ మెయిల్ చేయడానికి ప్రయత్నిస్తున్నదా? కేంద్ర ప్రభుత్వపు బిల్లులు ఉభయ సభలలో ఆమోదం పొందాలంటే రాజ్యసభలో...
వాళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి అతి వేషాలు వేసినా నడిచిపోయాయి. అంతా విచ్చలవిడిగా ప్రవర్తించారు. ప్రజలకు కేవలం 11 సీట్లకు పరిమితం చేసి ఓడించిన తర్వాత కూడా అదే విధంగా చెలరేగుతాం.. ప్రపంచం...
ప్రజలను, పేదవారిని, చివరకు పార్టీలోని సామాన్య కార్యకర్తలను కలవడం అంటే ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి కి అసహ్యంగా ఉంటుందా? ఏదో పార్టీ నాయకుల ఒత్తిడి మేరకు అలాంటి కార్యక్రమాలు ప్లాన్ చేస్తున్నారే గానీ,...
జనసేనాని, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇపుడు ఒక తీవ్రమైన అంతర్మథనంలో సతమతం అవుతున్నారు. ఎన్నికల వేళ ఆయన ఒక మెట్టు దిగివచ్చి రాజకీయం నడిపారు. మొత్తానికి కూటమి అధికారంలోకి వచ్చింది....
నోటినిండా బూతులు నింపుకుని, తెలుగుదేశం నాయకుల మీద విచ్చల విడిగా వాటిని వర్షింపజేస్తూ వచ్చిన వైఎస్ఆర్సీపీ నాయకులు.. ఇప్పుడు తమ నోర్లకు తాళాలు వేసుకోవాల్సిందే. తాళాలు వేసుకోకుంటే అవే నోర్లకు కూడా ఏకంగా...
రాష్ట్రంలో నామినేటెడ్ పోస్టుల భర్తీ మొత్తం ఆరు నెలల వ్యవధిలోగా పూర్తి అవుతుందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ప్రకటించిన నేపథ్యంలో- కూటమిలోని మూడు పార్టీలకు చెందిన ఆశావాహుల్లో చురుకుదనం...
జగన్మోహన్ రెడ్డి అహంకారం కొద్దికొద్దిగా పల్చబడుతోంది. అధికారంలో ఉన్నప్పుడు ప్రజలందరినీ పురుగుల్లాగా చూస్తూ తన చెంతకు రానివ్వకుండా చెలరేగిపోయిన ఆయన ఇప్పుడు ప్రజా దర్బార్ అంటూ ప్రతిరోజూ వారి నుంచి వినతి పత్రాలు...
యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అనగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అనే పేరుతో ఎవరో రిజిస్టర్ చేసుకున్న రాజకీయ పార్టీని తాను హస్తగతం చేసుకుని.. అదేదో తన తండ్రి వైయస్ రాజశేఖర్...