ఒక పెద్ద నేరంలో నీకుకూడా భాగం ఉందని అనుమానంగా ఉంది.. స్టేషనుకు వచ్చి సంజాయిషీ చెప్పు.. అని నోటీసు వస్తే.. కరడుగట్టిన నేరగాళ్లు తప్ప ఎంతటి వారైనా కంగారు పడతారు. అసలు నేరంతో...
వైయస్ జగన్ మోహిన్ రెడ్డి ఉపరాష్ట్రపతి ఎన్నికలలో తమ పార్టీ ఓటింగ్ లో పాల్గొనకుండా ఉండేలా ఆదేశించి ఉంటే ఆయనకు పరువు మిగిలేది. కానీ మోడీ మాట దాటలేని జగన్ మోహన్ రెడ్డి...
లిక్కర్ కుంభకోణంలో మిథున్ రెడ్డి ఇరుక్కుని.. జైలు పాలైతేనే.. కనీసం ములాఖత్ రూపంలో వెళ్లి పరామర్శించడానికి కూడా వైఎస్ జగన్ ధైర్యం చేయడం లేదు. రేపు ఇసుక కుంభకోణం విషయంలో కూడా ప్రభుత్వం...
పార్టీ పుట్టిన నాటినుంచి మోడీ ఎదుట సాగిలపడడమే జగన్ జీవితలక్ష్యం అన్నట్టుగా బొత్స సత్యనారాయణ మాటలు ఉన్నాయి. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో తన శత్రు కూటమికి చెందిన ఎన్డీయే అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని జగన్...
సాక్షాత్తూ వైఎస్ రాజశేఖర రెడ్డికి సోదరుడు వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు గురైతే ఆరేళ్లుగా ఆ కేసుకు అతీ గతీ లేదు. ఆయన కుమార్తె సునీత ఇవాళ్టి దాకా తన తండ్రిని చంపిన వారెవ్వరో...
రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న వ్యవహారాల్లో నెల్లూరు లేడీ డాన్ బాగోతం కూడా ఒకటి. ప్రస్తుతం ఆమెను అరెస్టు చేసి రిమాండుకు పంపారు. వెయ్యి గొడ్లను తిన్న రాబం ఒక గాలివానక పోయిందని సామెత...
లిక్కర్ కుంభకోణం కేసులో అరెస్టు అయిన 12 మంది నిందితులలో ఏ ఒక్కరిని కూడా వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటిదాకా జైలుకు వెళ్లి ములాఖత్లో పరామర్శించలేదు. లిక్కరు కుంభకోణం మీద సిట్ ను...
రాష్ట్రంలోని పేదల జీవితాల్లో గుణాత్మక మార్పు తీసుకురావడానికి చంద్రబాబు నాయుడు పీ4 పేరుతో ఒక సరికొత్త ఆలోచనను అమలులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. తద్వారా సంపన్నుల్లో దాతృత్వ గుణం ఉన్నవారి ద్వారా.. పేదలకు...
ఎంతో సదుద్దేశంతో.. మహిళల ఆర్థిక స్వావలంబన లక్ష్యంగా, వారి ఉపాధి అవకాశాలను మెరుగుపరచడం కోసం చంద్రబాబు నాయుడు సర్కారు మహిళలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత ప్రయాణ అవకాశం కల్పించింది. అయితే ఆర్టీసీ సంస్థ...
ఒక నిర్దిష్టమైన వ్యూహం ప్రణాళికతో.. పార్టీ ఒక కార్యక్రమం ప్రకటించింది అంటే దాని వెనుక చాలా ఆలోచన ఉంటుంది. అది పార్టీ విస్తృత ప్రయోజనాలను.. నాయకుల భవిష్యత్తును సుస్థిరం చేయడానికి, వారి ప్రజాదరణను...
ఒక వూరిలో ఒక ఎలుక, ఒక పిల్లి ఉన్నాయనుకోండి. ఆ పిల్లి తనను కొడుతోంది, కొరుకుతోంది.. తొందరలో చంపేసే చాన్స్ కూడా ఉంది.. అని ఎలుక పదే పదే అందరికీ తెలిసేలా అరచి...
తాను ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలమూ వివిధ ప్రదేశాలలో పర్యటించినప్పుడు ప్రజలను అంటరానివాళ్ళ లాగా చూస్తూ కనీసం దగ్గరకు కూడా రానివ్వకుండా దూరం పెడుతూ వచ్చారు జగన్మోహన్ రెడ్డి. తాను ప్రయాణించినంత దూరమూ రోడ్డు...
ఇటీవల ధర్మవరంలో పర్యటించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి తరఫున దూతలుగా వచ్చారో లేదా, తమంత తాముగా పరామర్శించాలనే ఉద్దేశంతో వచ్చారో తెలియదు గానీ.. అనంతపురం జిల్లాకు చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ...
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక సూత్రధారిగా, సాక్ష్యాలను దగ్గరుండి చెరపివేయించి.. మీడియాకు తప్పుడు సమాచారం ఇచ్చిన వ్యక్తిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడు కడప ఎంపీ అవినాష్ రెడ్డి. ఈ హత్య కేసులో...
చంద్రబాబునాయుడు ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన పాలసీ ‘లిఫ్ట్’ మీద ఇప్పుడు జగన్ దళాలు విషం కక్కుతున్నాయి. ఎంతో పారదర్శకంగా, కుమ్మక్కు అయ్యారనే ఆరోపణలకు కూడా అవకాశం లేకుండా.. చాలా జాగ్రత్తగా రూపొందించిన పాలసీ...
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్లీ ఒకసారి తన బలప్రదర్శనకు సిద్ధం అవుతున్నారు. ఈ సారి ఇందుకోసం ఆయన ఆకేపాటి అమరనాధ్ రెడ్డి ఇంట్లో శుభకార్యాన్ని అవకాశంగా వాడుకుంటున్నారు. యాత్రల పేరుతో...
ఆల్రెడీ జైల్లో ఉన్నవారు బెదిరిపోయి.. తమకు బెయిలు కావాలి మొర్రో అంటూ కోర్టుల్లో పిటిషన్లు వేసుకోవడం వింత విషయం ఎంతమాత్రమూ కాదు! కానీ.. నిందితులుగా తొలినుంచి తమ పేర్లు ఉన్నప్పటికీ.. విచారణకు హాజరు...
ఎన్డీయే కూటమిలో భాగస్వామి కాకపోయినప్పటికీ.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీకి పార్లమెంటులో కొంత అస్తిత్వం ఉంది. ఆ రకంగా కేంద్రంలో పాలన సాగిస్తున్న భారతీయ జనతా పార్టీకి అప్పుడప్పుడూ వారితో అవసరం పడుతూ...
ఇవాళ కూటమి ప్రభుత్వం ఏపీలో మహిళలకు రాష్ట్రమంతా ఉచిత ప్రయాణ అవకాశం కల్పిస్తోంది. రాష్ట్రంలోని మహిళలకు తమ సొంత జిల్లా పరిధిలో ఈ అవకాశం ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన వారు.. రాష్ట్రమంతా...
పండ్ల చెట్టుకే రాళ్ల దెబ్బలు అన్న సామెత చందంగా రాజకీయాలలో కూడా పనిచేసే వాళ్లకు మాత్రమే విమర్శలు ఎదురవుతూ ఉంటాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ లాంటి ఒళ్లంతా కుట్రలు నిండిన నాయకులు ప్రతిపక్షంలో...
కేంద్ర ఎన్నికల సంఘం- భారతీయ జనతా పార్టీతో కుమ్మక్కయి ఎన్డీఏకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటున్నదని, వారికోసం పనిచేస్తున్నదని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేసిన తీవ్ర విమర్శలు ఇప్పుడు సంచలనం అవుతున్నాయి. ఈ...
తాను చదువుకున్న మునిసిపల్ పాఠశాలకు భారీగా విరాళాలు ఇవ్వడం మాత్రమే కాకుండా.. వివిధ సంస్థల నుంచి సీఎస్సార్ నిధులను కూడా రాబట్టి.. రాష్ట్రంలోనే ప్రత్యేకంగా ప్రస్తావించుకునే విధంగా.. అద్భుతంగా తీర్చిదిద్దారు మంత్రి నారాయణ....
తమ ప్రత్యర్థుల అనుకూలురుగా ముద్ర ఉన్న వ్యక్తులకు సంబంధించి ఏదైనా చిన్న వివాదం రేకెత్తితే చాలు.. రెచ్చిపోయి, వారిని భుజాన వేసుకుని మాట్లాడడం.. తద్వారా.. ఆ వ్యక్తులను తమకు అనుకూలురుగా మార్చుకోవడం.. వాళ్లు...
పచ్చకామెర్ల వాడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందని నానుడి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యవహార సరళి కూడా అచ్చంగా ఇలాంటిదే. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన తండ్రి వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ఎలా...
బిడ్డ చచ్చినా పురిటి వాసన పోలేదని పాత సామెత. కానీ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వారి ఆగడాలను గమనిస్తే.. బిడ్డ చచ్చిన తర్వాత కూడా వారు బారసాల చేయడానికి ప్రయత్నిస్తున్నట్టుగా కనిపిస్తోంది. రెండో...
ఆర్టీసీసంస్థ బాగోగులను కూడా దృష్టిలో ఉంచుకుని ఉచిత బస్సు ప్రయాణం అమలు విషయంలో విధించిన కొన్ని నిబంధనలను రెండోరోజునే సడలించారు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు. ఆర్టీసీ సంస్థ మీద తద్వారా ప్రభుత్వం మీద పడగల...
తన అక్కసు వెళ్లగక్కడానికి ‘చంద్రబాబు నాయుడుకు ఇవి చివరి ఎన్నికలు’ అని, ఆయన ఇక్కడి నుంచి డైరెక్ట్ గా నరకానికి వెళ్తారని.. లేకి మాటలు మాట్లాడుతూ జగన్ మోహన్ రెడ్డి చంద్రబాబు యొక్క...
మొన్నమొన్నటిదాకా జగన్మోహన్ రెడ్డి తరఫున పనిచేసే కిరాయిదళాలన్నీ మితిమీరిన గోల చేశాయి. సూపర్ సిక్స్ హామీలు ఇంకా అమలు చేయలేదు. పెండింగు ఉన్నాయి. మహిళలకు బస్సు ప్రయాణం కూడా అమలు చేయలేదు.. అంటూ...
ఎదురైన పరాజయ భారాలు మామూలివి కాదు. కానీ రాజకీయాల్లో ఉన్న తరువాత.. గెలుపోటములు రెండింటికీ సిద్ధపడి ఉండాలి. ఓటములు ఎన్ని ఎదురైనా సరే.. వెంటవెంటనే వాటినుంచి కోలుకునే మనోధైర్యం ఉండాలి. ఎదురుదెబ్బలను తట్టుకుని...
పులివెందుల జడ్పిటిసి ఉప ఎన్నికలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి హేమంత్ రెడ్డికి కేవలం 683 ఓట్లు మాత్రమే వచ్చాయి. కనీసం డిపాజిట్ కూడా దక్కలేదు. ఓటమి తప్పదనే విషయం పోలింగుకు ముందుగానే...
ఒక సినిమాలో ‘ఐరన్ లెగ్’ అనే పాత్ర ఒకటి ఉంటుంది. సదరు పాత్రధారి ఎక్కడ అడుగుపెడితే చాలు.. అక్కడ సమస్తం మంటగలిసిపోతుంటుంది. ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కి కూడా...
సాక్షి టీవీ ఛానెల్ యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావు పట్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చాలా ఉదారంగా, దయతో వ్యవహరించింది. ఆయనకు బెయిలు ఇచ్చే విషయంలో తమకు ఎలాంటి అభ్యంతరం లేదని రాష్ట్రప్రభుత్వం తరఫు...
సాధారణంగా బ్యాలెట్ బాక్స్ లలో ప్రజల తీర్పు మాత్రమే వెల్లడవుతుంది. అయితే ప్రత్యేకించి పులివెందుల జడ్పిటిసి ఎన్నికలలో ఆ నియోజకవర్గ ప్రజల చైతన్యం కూడా వ్యక్తం అయింది. ఈవీఎంలతో ఎన్నికలు జరిగి ఉంటే...
రాష్ట్రమంతా తమ పార్టీ నాయకులు కడప ఎన్నికలను ఖండన ముండనలు చేసినట్లుగా కనిపించాలని యావ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలా ఎక్కువగా ఉంది. పులివెందుల, ఒంటిమిట్ట జడ్పిటిసి స్థానాలకు ఉప ఎన్నికలు జరగగా...
ఎవరి బుద్ధి ఎలాంటిదో బయటివాళ్లకంటె వాళ్ల సొంత మనుషులకు చాలా బాగా తెలుస్తుంది. ఆ సిద్ధాంతం ప్రకారం చూసినప్పుడు.. పుట్టినప్పటినుంచి జగన్ ను, ఆయన తీరును గమనిస్తూనే ఎదిగిన ఆయన సొంత చెల్లెలు...
‘నేను అడుగు బయటపెడితే చాలు, అభిమానులు నాకోసం వెల్లువలా ఎగబడుతుంటారు’ అని జగన్మోహన్ రెడ్డి పదేపదే చెప్పుకుంటూ ఉంటారు. తమాషా ఏమిటంటే పబ్లిక్ లోకి వచ్చినప్పుడు ఏ సెలబ్రిటీ కనిపించినా అభిమాన దురభిమానాలతో...
వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన సాగించిన అయిదేళ్ల కాలంలో ఆయన ఒక్కటంటే ఒక్క పరిశ్రమనైనా రాష్ట్రానికి తీసుకురాలేకపోయారు. పెట్టుబడులను ఆహ్వానించలేకపోయారు. ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. అటు చంద్రబాబునాయుడు, ఇటు నారా...
కడపజిల్లాలో రెండు చోట్ల కూడా తప్పించుకోలేకపోయిన ఓటమి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు జీర్ణం కావడం లేదు. దీనికి పరిష్కారంగా వారు కొంతకాలం మౌనం పాటిస్తే సరిపోయి ఉండేది. ఈలోగా.. పరిస్థితులు అన్నీ...
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి దింపుడు కళ్లెం ఆశలు కూడా ఆవిరైపోయినట్టే! కడపజిల్లాలో జరిగిన రెండు జడ్పీటీసీ ఎన్నికలను పూర్తిగా రద్దు చేయాలని, మళ్లీ నోటిఫికేషన్ ఇచ్చి మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని, ఈసారి రాష్ట్ర...
నిజానికి పులివెందులను వైఎస్ జగన్మోహన్ రెడ్డి కంచుకోట అనడానికి కూడా వీల్లేదు. జగన్ కోటలో తెలుగుదేశం పాగా వేసింది– అనే వ్యాఖ్య కూడా కామెడీగా ధ్వనిస్తుంది. ఎందుకంటే.. అది అసలు జగన్ కోట...
పారదర్శకంగా ఎన్నికలు జరిగితే, ప్రజలు నిజంగానే ఇళ్లలోంచి బయటకు వచ్చి ఓట్లు వేయడం అంటూ జరిగితే.. తమ పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో.. తమ అడ్డగా చెప్పుకునే కడప జిల్లాలో, పులివెందుల నియోజకవర్గంలో...
జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రాష్ట్రంలో చిన్న జిల్లాల ఏర్పాటు జరిగింది. జిల్లాలను విభజించి.. పార్లమెంటు నియోజకవర్గానికి ఒకటి వంతున చిన్న జిల్లాలు ఏర్పాటు చేయబోతున్నట్టుగా జగన్ అధికారంలోకి రాకముందే ప్రకటించారు తప్ప.. ఆ...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతటా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరద సృష్టించే బీభత్సం ఎక్కడా కనిపించడం లేదు గానీ.. భారీ వర్సాల కారణంగా.. ఎక్కడికక్కడ నీళ్లు నిలిచిపోవడం ప్రజాజీవితం స్తంభించిపోవడం జరుగుతోంది. లోతట్టు ప్రాంతాలు అని...
చంద్రబాబును మాత్రం.. ‘ఆయన తొందరగా చనిపోవాలి..’ అనే రేంజిలో దుమ్మెత్తిపోయాలి. ఎన్నికల్లో అక్రమాలు జరగడం వల్ల, ఈవీఎంలు మాయ చేయడం వల్ల మాత్రమే ఆయన గెలిచి అధికారంలోకి వచ్చాడని బురద చల్లాలి. కానీ.....
పోలింగ్ ముగిసిపోయింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓటమి కూడా దాదాపుగా ఖరారు అయింది. ఓడిపోతున్నామనే విషయం అర్థం చేసుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు.. పోలింగ్ మొదలైన కొన్ని గంటల తర్వాతనుంచి కూడా...
ఆయన కేవలం ఒక మాజీ ఎమ్మెల్యే. జగన్ మోహన్ రెడ్డి పంచన ఉన్నందుకు.. ఆయన పట్ల ఉన్న ప్రజా వ్యతిరేకత ప్రతిఫలించి తన సొంత నియోజకవర్గంలో కూడా గెలవలేకపోయారు. ఆయన ఇప్పుడు రాష్ట్రప్రజలకు...
కడప ఎంపీ అవినాష్ రెడ్డి.. మంగళవారం నాడు కడపజిల్లాలో హైడ్రామా నడిపించారు. ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా పోలీసులు ఆయనను అరెస్టు చేసి, తమ అదుపులోకి...
ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పలు నామినేటెడ్ పదవులను భర్తీ చేస్తూ మంగళవారం అధికారిక ఆదేశాలు జారీ చేసింది. మొత్తం 31...
తెలుగు చలన చిత్ర పరిశ్రమ ప్రస్తుతం చిన్నపాటి సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. కార్మిక యూనియన్ల ఫెడరేషన్, నిర్మాతలకు మధ్య చిన్నపాటి యుద్ధం నడుస్తోంది. పరిశ్రమ సంక్షోభంలో ఉంది. ఇది త్వరలోనే ఏదో ఒక రూపంలో...
వైయస్ జగన్మోహన్ రెడ్డి కళ్ళలో ఆనందం చూడడానికి.. నిబంధనలను పట్టించుకోకుండా అడ్డగోలుగా వ్యవహరించిన అనేకమంది అధికారులు ఇవాళ కటకటాలు లెక్కిస్తున్నారు. జగన్ కు ఒక్క ఛా న్స్ వచ్చిన సందర్భంలో ఆయనకు సహకరిస్తున్నట్లుగానే...