Notice: Function _load_textdomain_just_in_time was called incorrectly. Translation loading for the td-cloud-library domain was triggered too early. This is usually an indicator for some code in the plugin or theme running too early. Translations should be loaded at the init action or later. Please see Debugging in WordPress for more information. (This message was added in version 6.7.0.) in /home/nginx/domains/andhrawatch.com/public/wp-includes/functions.php on line 6121
Telugu Movie and Politics Latest News and Updates | Andhrawatch

Telugu News

అరెస్టు భయం : కొత్త పాట  ఎత్తుకున్న మిథున్ రెడ్డి!

రాజంపేట వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఇప్పుడు కొత్త పాట ఎత్తుకున్నారు. విచారణకు పిలిచిన పోలీసులు తనను కొడతారేమోనని భయం నటిస్తున్నారు. దుర్భాషలాడతారని, తిడతారని పాపం.. ఆందోళన చెందుతున్నారు. ఇదంతా కామెడీ...

మంత్రి క్లారిటీతో వైసీపీ కుట్రలు పటాపంచలు!

అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించి.. సన్నాహాలన్నీ సిద్ధం అయ్యాయి. ముహూర్తం కూడా ఖరారైంది. మే2వ తేదీన ప్రధాని నరేంద్రమోడీ టెంకాయ కొట్టడం ఒక్కటే ఆలస్యం- పనులు అనూహ్యమైన వేగంతో జరుగుతాయనడంలో ఎలాంటి సందేహం...

పోలీసుల సూచన వింటే వాళ్ల కోరిక తీరేదెలా?

వైఎస్ జగన్మోహన్ రెడ్డి కావొచ్చు, భూమన కరుణాకర్ రెడ్డి కావొచ్చు.. ఏ వైసీపీ నేత అయినా కావొచ్చు.. ఏ పబ్లిక్ కార్యక్రమం నిర్వహించినా.. వారి ప్రధానమైన కోరిక ఏమిటో తెలుసా? ఆ కార్యక్రమం...

అమరావతికి 2న మోడీ : ఘనంగా పునఃప్రారంభం

అమరావతి నగర నిర్మాణ పనుల పునఃప్రారంభం, నవనగరాల నిర్మాణానికి శంకుస్థపన తదితర కార్యక్రమాలకు ముహూర్తం ఖరారైంది. మే2వ తేదీన శుక్రవారం సాయంత్రం 4 గంటలకు ప్రధాని నరేంద్రమోడీ రాజధాని పనులను ప్రారంభించనున్నారు. ప్రధాని...

కసిరెడ్డి దేశం దాటలేదని భ్రమలో ఉన్నారా?

లిక్కర్ స్కామ్ లో ప్రధాన నిందితుడు.. విజయసాయి మాటల్లో చెప్పాలంటే కర్త కర్మ క్రియ అన్నీ తానైన వాడు కసిరెడ్డి రాజశేఖర రెడ్డికి ఈ కేసులో విచారణకు హాజరు కావాల్సిందిగా సిట్ పోలీసులు...

రాజ్యసభ ఎంపీ పదవి వరించేది ఎవరిని?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు ఒక రాజ్యసభ ఎంపీ స్థానానికి ఎన్నిక జరగబోతోంది. మొన్న మొన్నటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న  విజయసాయిరెడ్డి ఆ పార్టీని వదిలివేయడంతోపాటు ఎంపీ...

విదేశాలకు ‘బర్త్ డే బాబు’ : అసలు రీజన్ ఏంటంటే..?

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బుధవారం రాత్రి కుటుంబ సమేతంగా విదేశీయాత్రకు వెళ్లనున్నారు. ఏప్రిల్ 20 తేదీన చంద్రబాబునాయుడు 75వ పుట్టినరోజును జరుపుకోనున్నారు. ఈ పుట్టిన రోజు వేడుకలను ఆయన తన కుటుంబ సభ్యుల...

హెలికాప్టర్ కుట్ర కోణం’ బూమరాంగ్ అవుతుందా?

శ్రీ సత్య సాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గ పరిధిలోని పాపిరెడ్డి పల్లె పర్యటనకు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెళ్ళినప్పుడు హెలికాప్టర్ కొంతమేర దెబ్బతిన్నదని.. అందువలన ఆయన అనివార్యమైన పరిస్థితుల్లో రోడ్డు మార్గం...

రాజధాని విశ్వరూపంగా ‘నగరత్రయం’

హైదరాబాదు- సికింద్రాబాదు జంటనగరాలుగా రాజధానిగా ఉన్నందుకే ప్రజలు మురిసిపోతూ ఉండేవాళ్లు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కు రాజధానిగా అమరావతితో పాటు అటు ఇటు ఉన్న నగరాలనుకూడా కలిపి మెగా సిటీగా అభివృద్ధి చేయడానికి బృహత్...

జగన్ భయం :విజయసాయి నోరు తెరిస్తే అంతే సంగతులు

గత ప్రభుత్వ హయాంలో కొత్త లిక్కర్ విధానం తీసుకొచ్చి నాలుగు సంవత్సరాల పాటు సాగించిన బీభత్సమైన దోపిడీ పర్వం గురించి ఇప్పుడు ప్రత్యేక దర్యాప్తు బృందం సాగిస్తున్న విచారణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో...

చూసి ఓర్వలేక నీతులు చెబుతున్న వృద్ధనేత!

అమరావతి రాజధాని నగరానికి అదనపు హంగులు జోడించడానికి మరో 44 వేల ఎకరాలను కూడా సమీకరించి.. విరాట్ రూపంలోకి రాజధానిని సిద్ధం చేయాలని చంద్రబాబునాయుడు ఒకవైపు సంకల్పిస్తున్నారు. ఇప్పుడున్న 54 వేల ఎకరాల...

భూమనపై భాను కేసు : కోవర్టులందరికీ మూడినట్టే!

టీటీడీ మాజీ ఛైర్మన్ కరుణాకరరెడ్డి కోరుకున్నదే జరుగుతోంది.టీటీడీ గోశాలను గోవధ శాలగా మార్చేశారని, మూడునెలల తక్కువ వ్యవధిలోనే ఏకంగా వందకుపైగా ఆవులు అక్కడ చనిపోయాయని తాను ఏ ఆరోపణలైతేచేస్తూవ చ్చారో.. అవి అబద్ధాలు...

చంద్రబాబు అలర్ట్ : మంత్రుల ఓఎస్డీపలై నిఘా నజర్!

దేవుడు కరుణించినా.. పూజారి కరుణించలేదనే సామెత మనందరికీ తెలుసు. దీని మర్మం అర్థం చేసుకుంటే.. దేవుడికంటె పూజారి చాలా పవర్ ఫుల్ అని మనకు అర్థమవుతుంది. ప్రభుత్వ యంత్రాంగంలో ఓఎస్డీలు అంటే కూడా...

మోడీ స్టేడియం తలదన్నేలాగా అమరావతిలో..

ప్రస్తుతం భారతదేశంలో అతిపెద్ద క్రికెట్ స్టేడియం అంటే గుజరాత్ లోని అహ్మదాబాద్ లోనే ఉండేదే.1.14 లక్షల మంది కూర్చొని వీక్షించడానికి అనుకూలంగా ఏర్పాట్లు ఉన్న దీని పేరు నరేంద్ర మోడీ స్టేడియం! ప్రపంచం...

జగన్ లో టెర్రర్ పుట్టిస్తున్న ఏబీవీ అడుగులు!

అయిదేళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి కక్షపూరిత వేధింపులకు బలైన ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు ఇప్పుడు తాను రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్టుగా ప్రకటించారు. ఇంకా మొదలుపెట్టని తన రాజకీయ ప్రస్థానం గురించి...

కసిరెడ్డి విషయంలో పోలీసులు లేట్ అయ్యారా?

ఏపీలో జగన్మోహన్ రెడ్డి పాలన కాలంలో ప్రభుత్వంలోని పెద్దలు కొత్త లిక్కర్ పాలసీ తీసుకువచ్చి  వేలకువేల కోట్ల రూపాయల సొమ్ములు కాజేసిన అవినీతి బాగోతంలో కీలక పాత్రధారి రాజ్ కసిరెడ్డి ని అదుపులోకి...

ఏరేయండి : భూమన కోవర్టులతో పెనుప్రమాదం!

ఎవరికైనా గట్టి నామినేటెడ్ పోస్టులు దక్కినప్పుడు.. ఆ పదవిలో ఉన్నంత కాలం తాము సంపాదించుకోవడం మాత్రమే కాదు.. తమకు కావాల్సిన వారికి కూడా లబ్ధి చేకూర్చడానికి ప్రయత్నిస్తుంటారు. ఆ లబ్ధి అనేది సంస్థను...

అమరావతి: విశ్వ నగరానికి విశ్వరూపయోగం!

55 వేల ఎకరాలకు పైగా భూములను రైతులు స్వచ్ఛందంగా అందించిన తర్వాత- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏకైక రాజధానిగా.. ప్రపంచం యావత్తూ తల తిప్పి చూడవలసిన అద్భుత నగరంగా అమరావతి రూపుదిద్దుకుంటున్న సంగతి అందరికీ...

పబ్లిక్ చూస్తున్నారు.. ఇద్దరు సీఎంల మధ్య తేడా ఏమిటో?

పదినెలల కిందటి వరకు మొదటి సారి ప్రజలకు సీఎంగా సేవ చేయడానికి అవకాశం దక్కించుకున్న జగన్ పరిపాలన సరళిని ప్రజలు అయిదేళ్లపాటు గమనించారు. ఇప్పుడు నాలుగోసారి అలాంటి అవకాశాన్ని దక్కించుకున్న చంద్రబాబునాయుడు తీరును...

కారుమూరి మాటలకు జగన్ సిగ్గుతో చితికిపోవాలి!

గుంటూరుకు ‘అవతల- ఇవతల’ అంటూ వైసీపీ నాయకుల బుద్ధులను కేటగరైజ్ చేసిన కారుమూరి తీరుకు ఆ పార్టీ నేతలు సిగ్గుపడాలి.  కారుమూరి మాటలు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ వారికి ఎంత మేరకు...

రెడ్డిగా మారినా.. జగన్ గుర్తించడం లేదు!

కాపు జాతి మొత్తానికి తానే ఉద్ధారకుడిని అని.. కాపు జాతి కులతిలకుడిని అని తనకు తాను భావించుకుంటూ.. చీటికీ మాటికీ కాపు ఉద్యమాల పేరుతో ఏదో ఒక రభస చేయడానికి ప్రయత్నిస్తూ ఉండే...

కాషాయ ఎమ్మెల్యేకు ఓవరాక్షన్ ఎందుకు?

ఆంద్రప్రదేశ్ లో ఎన్డీయే కూటమి ప్రభుత్వం నడుస్తోంది. ఈ ఎన్నికల సందర్భంగానే ఏర్పడిన కూటమి కాబట్టి.. మిత్రపక్షాలకు సీట్లు పంచాల్సి రావడం వలన.. ఆయా నియోజకవర్గాల్లో స్థానిక నేతల మధ్య చిన్న చిన్న...

జగన్.. సలహాల కమిటీ మొత్తం భజనపరులే

ఒక్కసారి ప్రజలు పరిపాలించే అవకాశం ఇస్తే అహంకారంతో దుర్మార్గమైన పరిపాలన సాగించబట్టే.. జగన్మోహన్ రెడ్డి కేవలం 11 మంది ఎమ్మెల్యే పార్టీకి నాయకుడిగా ఇవాళ రెండు ప్యాలెస్ లకు పరిమితమై రోజులు గడుపుతున్నారు....

జగన్ కరపత్రికపై కన్నెర్ర చేస్తే ఏమవుతుంది?

తిరుమల తిరుపతి దేవస్థానాల వారు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే గోశాలపై తప్పుడు ప్రచారానికి పాల్పడుతూ టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర రెడ్డి ఒకవైపు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు.  కులపిచ్చి అనేది నాయకులతో...

తిరుమల దేవుడిని అడ్డు పెట్టుకుని ఆకేపాటి భూదందా!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలన సాగినరోజుల్లో ఆ పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు విచ్చలవిడిగా అవినీతి కార్యక్రమాలకు అరాచకాలకు భూకబ్జాలకు పాల్పడిన సంగతి అందరికీ తెలిసిందే. భూకబ్జాలు అనేవి దాదాపుగా ప్రతి వైసీపీ ఎమ్మెల్యే...

పాపం.. కటకటాలూ ఊహించకుండా అతిచేశారు!

పాపం.. 2024 ఎన్నికల కాలం నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో లూప్ లైన్ లో ఉన్న హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఇప్పుడు హఠాత్తుగా వార్తల్లో వ్యక్తి అయిపోయారు. లైమ్ లైట్...

జగన్ కు ఆ గూటి పక్షి సపోర్టు భలేగా ఉన్నదే!

ఏ గూటి పక్షులు ఆ గూటికే చేరుతాయంటారు పెద్దలు. రాజకీయాల్లో అయినా అంతే! ఒకే మాదిరి బుద్ధులు ఉన్నవారు.. ఒకరితో ఒకరు ఆత్మీయంగానే ఉంటారు. ఒకేమాదిరి ట్రాక్ రికార్డు ఉన్నవారు.. ఒకరిపట్ల ఒకరు...

నైతికత : చంద్రబాబు- జగన్ మధ్య తేడా అదే!

ఉమ్మడి కర్నూలు జిల్లా స్థఆనిక ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించినప్పుడు.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ఆణిముత్యాల్లాంటి కొన్ని మాటలు చెప్పారు. ముఖ్యమంత్రి పదవిలో ఉండే వ్యక్తులు హుందాగా వ్యవహరించాలని అన్నారు. ముఖ్యమంత్రి...

వైసీపీ స్ట్రాటజీ : రెచ్చిపోతూ.. కేసులు పెట్టించుకునేలా..

వైఎస్సార్క కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు సరికొత్త స్ట్రాటజీని అవలంబిస్తున్నదా?  తమ పార్టీ నాయకులందరి మీద లేదా, వీలైనంత ఎక్కువ మంది పోలీసు కేసులు నమోదు అయ్యేలాగా రెచ్చిపోయి ప్రవర్తించడం.. ఆ తరువాత.. తమ...

ఈ డ్రామా రాద్ధాంతాలను జనం ఛీ కొట్టరా?

ఒక ప్రాంతీయ పార్టీని స్థాపించి ఒక దఫా అధికారంలోకి కూడా తీసుకువచ్చిన నాయకుడు.. అవసరానికంటె ఎక్కువ సంకుచితమైన ఆలోచనలతో పార్టీని నడిపిస్తున్నారా అనే అనుమానం ప్రజలకు కలుగుతోంది. ప్రజాదరణ పొందడానికి నాయకులు కొన్ని...

వైసీపీ దొంగాటలను బయటపెట్టిన ఎర్రనేత!

దేశం మొత్తం నివ్వెరపోయేంతటి తీవ్రమైన ఆర్థిక నేరాలు, క్విడ్ ప్రోకో దందాలలో ఏ1 నిందితుడు అయినప్పటికీ కూడా.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. చిన్నపాటి శిక్షకు కూడా గురికాకుండా ఎలా మనగలుగుతున్నారనే విషయంలో ప్రజల్లో...

పరారీలో రాజ్ కసిరెడ్డి.. వైసిపి అండదండలు పుష్కలం!

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఇప్పటిదాకా అనేకమంది మీద కేసులు నమోదు అయ్యాయి. విచారణలు నడుస్తున్నాయి. కొందరు అరెస్టు అయ్యారు, మరికొందరు రిమాండ్ లో కూడా ఉంటున్నారు. ఇంకా అనేకమంది నాయకుల మీద కేసులు...

ఈ మాటల్తో జగన్ కు పోయేపరువే తప్ప.. దక్కే పరువు లేదు!

ఒకరికి అనుకూలంగా మరొక వ్యక్తి మాట్లాడారు అంటే.. ఆ మాట్లాడిన వ్యక్తి తాహతు, స్థాయిని బట్టి కూడా మొదటి వ్యక్తికి గౌరవం దక్కుతుంది. ఇది చాలా సహజం. ఆ సిద్ధాంతం ప్రకారం చూసినప్పుడు.....

చిక్కులే : జగన్‌పై ‘మనోభావాల’ కేసు పడుతుందా?

తాను మాజీ ముఖ్యమంత్రిని కదా అని.. తాను ఏం మాట్లాడినా సరే.. తన అభిమానులు వెర్రి కేకలతో ప్రోత్సహిస్తుంటారు గనుక.. రెచ్చిపోయి మాట్లాడవచ్చునని, ఎంతటివారినైనా తూలనాడవచ్చునని, సభ్యత లేకుండా బట్టలూడదీయిస్తానని రంకెలు వేయవచ్చునని...

జగన్ కు మగాళ్ల బట్టలిప్పే మోజు ఏమిటో?

వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాపిరెడ్డి పల్లిలో పర్యటించారు. లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించారు. వాళ్లకుటుంబానికి నిర్దిష్టంగా ఇవాళ్టికి ఉపయోగపడే సాయం ఇసుమంత కూడా లేకుండా.. పార్టీ అండగా ఉంటుందని, వాళ్ల పిల్లలకు ఉద్యోగాలిప్పిస్తామని కబుర్లు...

తాళి కట్టనేల.. లెంపలేసుకోనేల..!

ఎవరైనా తప్పుచేసేసి.. ఆ తర్వాత దిద్దుకునే పరిస్థితి వస్తే ‘అడుసు తొక్కనేల.. కాలు కడగనేల’ అనే సామెతతో ఎద్దేవా చేస్తుంటారు పెద్దలు. కానీ కర్నూలు జిల్లా ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి పరిస్థితి పాపం.....

ఆరోగ్యభరోసా పరంగా ఇది అతిగొప్ప వరమే కదా!

తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు.. నిరుపేదలు ఎన్ని ఇక్కట్లకు గురవుతూ ఉంటారో అనుభవించిన వారికి మాత్రమే తెలుస్తుంటుంది.  ఆరోగ్యశ్రీ కార్డు ఉంటుంది.. కానీ సరైన వైద్యం అందించే సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు అందుబాటులో...

జగన్ డిఫెన్సివ్ మోడ్ : ముందుజాగ్రత్త ఆరోపణలు!

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం నాడు సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో పర్యటించబోతున్నారు. పాపిరెడ్డిపల్లిలో వ్యక్తిగత కక్షల కారణంగా హత్యకు గురైన లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించడం అనేది జగన్ కార్యక్రమం...

జగన్ దళాల్ని  ఓ రేంజిలో ఆడుకున్న షర్మిల!

సొంత చెల్లెలితో జగన్మోహన్ రెడ్డికి విభేదాలున్నాయి. ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి, ఆమె కాంగ్రెస్ పార్టీకి సారథులుగా ఉన్నారు. వారి మధ్య విభేదాలు భావజాలానికి సంబంధించినవి కాదు. ఆస్తుల తగాదాలు మాత్రమే. కూటికి...

ప్రభావతి నోరు విప్పితే చాలా మందికి ఇబ్బందే!

ఒక సాధారణమైన ప్రభుత్వ ఉద్యోగి.. తన ప్రమేయం లేకుండా జరిగిన వ్యవహారాలకు తనమీద కూడా కేసు నమోదు అయితే.. ఏం చేస్తారు? విచారణ సందర్భంగా తనకు తెలిసిన వాస్తవాలేమిటో బయటకు చెప్పేస్తారు. అంటే,...

ఆక్వా రంగం బాగుకోసం రంగంలోకి చంద్రబాబు!

రాష్ట్రంలో భారీస్థాయిలో ఉన్న ఆక్వా పరిశ్రమ ట్రంప్ సుంకాల ధాటికి కుదేలై దెబ్బతినకుండా ఉండడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు స్వయంగా రంగంలోకి దిగారు. ఆక్వా రైతులకోసం ప్రత్యేక శ్రద్ధ చూపించి.. అమెరికా అధ్యక్షుడు...

కొలికపూడికి క్లారిటీ.. మౌనమే చంద్రబాబు ఆగ్రహం!

‘అమరావతి రాజధాని కోసం రైతులు సాగించిన పోరాటంలో గట్టిగా పని చేశా’రనే ఏకైక సదభిప్రాయంతో కొలికపూడి శ్రీనివాసరావుకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేగా అవకాశం కల్పించారు. పార్టీలో సీనియర్ల నుంచి కొన్ని...

కసిరెడ్డి నోరు విప్పితే చిన పెద్దిరెడ్డికి దబిడి దిబిడే!

ఏపీలో జగన్ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం దర్యాప్తు వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తున్నట్టుగా కనిపిస్తున్నాయి. సిట్ చేస్తున్న దర్యాప్తు పరంగా.. అంతా తేలిపోతున్నదేమో అనే అభిప్రాయం కలగడం లేదు గానీ.. నిందితులైన...

సలహా : బెంగుళూరులో సెటిలైపో జగన్..!

జగన్మోహన్ రెడ్డి తాను ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో రాజకీయ ప్రత్యర్థులు అయిన చంద్రబాబునాయుడు లేదా పవన్ కల్యాణ్ గురించి అతి తరచుగా ఝఒక విమర్శ చేస్తుండేవారు. వారికి రాష్ట్రంలో సొంత ఇల్లు కూడా...

ఎన్ఆర్‌టీల ఔన్నత్యం చాటేలా ‘ఐకాన్’!

వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాను ముఖ్యమంత్రిగా పనిచేసిన అయిదేళ్ల కాలంలో.. రాష్ట్రాన్ని ఏ విధ్వంసపు అంచులకు నెట్టవచ్చునో అంతవరకూ నెట్టాడు. చంద్రబాబునాయుడుకు కీర్తి దక్కుతుందనే దుగ్ధతో అమరావతి ప్రాంతాన్ని శ్మశానంగా మార్చేయడానికి వందల...

అవినాష్ హత్యా రాజకీయాలపై షర్మిల డైరెక్ట్ ఎటాక్?

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సాక్షులందరూ ఒక్కరొక్కరుగా చనిపోతూనే ఉన్నారు. కీలక సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి బెయిలు మీద బయటే ఉన్నారు. ఈ రెండు అంశాలు...

నేడో రేపో పెద్దిరెడ్డి మిథున్ కు సీఐడీ నోటీసులు!

జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ కాలంలో.. నూతన లిక్కర్ విధానం తీసుకురావడం ద్వారా.. దాదాపు ముప్ఫయి వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోచుకున్నారనే ఆరోపణలు అప్పటినుంచీ వినిపిస్తూనే ఉన్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక కేసులు...

కాంట్రాక్టులు మిస్సవుతున్నాయనేదే వైసీపీ ఏడుపా?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన వెంటనే.. ఆయన చేపట్టిన మొట్టమొదటి నామినేటెడ్ పోస్టు భర్తీ.. టీటీడీ ఛైర్మన్ గా తన బాబాయి వైవీ సుబ్బారెడ్డిని పట్టాభిషిక్తుడిని...

ఏసీబీ విచారణలో కూడా అదేస్థాయి బరితెగింపు!

జగన్మోహన్ రెడ్డి పాలన కాలంలో ఆయన అండ చూసుకుని, ఆయన కళ్లలో ఆనందం చూడడం కోసం  అనేక మంది అధికారులు కూడా బరితెగించి ప్రవర్తించారు. అలాంటి వారిలో ఐఅండ్ పీఆర్ శాఖకు కమిషనర్...

హవ్వ.. శాంతియుత ధర్నాను దాడి అంటున్నారే!

వైసీపీ నాయకులకు మాత్రమే కాదు.. పెయిడ్ కూలీలుగా వారు విదిలించే డబ్బులకు ఆశపడి.. వారి అనుకూల ప్రచారాలు నిర్వహించేవారికి కూడా మతి చలించినట్టుగా కనిపిస్తోంది. ఎవరైనా తమకు వ్యతిరేకంగా పెదవి కదిపితే చాలు.....
Popular