తమిళ యువ హీరో, దర్శకుడు ప్రదీప్ రంగనాథన్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘డ్యూడ్’ ప్రస్తుతం థియేటర్లలో హంగామా చేస్తోంది. కీర్తిశ్వరన్ దర్శకత్వం వహించిన ఈ యూత్ఫుల్ ఎంటర్టైనర్కి ప్రేక్షకుల నుండి...
సోషల్ మీడియాలో వైఎస్సార్ కాంగ్రెస్ సైకోలు విచ్చలవిడిగా రెచ్చిపోతూ.. ప్రభుత్వం మీద విషం కక్కుతున్నారనే సంగతి అందరికీ తెలుసు. అయితే ఇలాంటి వారిని కట్టడి చేయడానికి ‘సోషల్ అట్మాస్పియర్’ సవ్యంగా ఉండేలా.. ప్రజలను...
రాష్ట్రంలో నకిలీ మద్యం తయారవుతున్న దందాలు వెలుగు చూశాయి. ఇలాంటి అక్రమాలు సాగించే విషయంలో పార్టీ తారతమ్యాలేమీ ఉండవు. ఏ పార్టీలో ఉన్న వారైనా సరే.. ఒక అక్రమానికి పాల్పడడం ద్వారా అడ్డదారిలో...
విశాఖపట్నంలో అతిపెద్ద స్థాయిలో గూగుల్ డేటా సెంటర్ ను ఏర్పాటు చేయించడానికి కూటమి ప్రభుత్వం ఎంత గట్టిగా కృషి చేస్తున్నదో అందరికీ తెలుసు. 200 ఎకరాలను సేకరించి.. గూగుల్ కు అప్పగించడానికి ప్రయత్నాలు...
గూగుల్ వంటి అంతర్జాతీయ ప్రతిష్ఠాత్మక సంస్థ తమ కార్యకలాపాలను ఏపీలో ప్రారంభించేందుకు కూటమి ప్రభుత్వంలోని పెద్దలు ఎన్నెన్ని పాట్లు పడ్డారో ప్రజలకు, ఆ రంగంలోని నిపుణులకు తెలుసు. చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్...
సోషల్ మీడియాలో వికృత పోకడలను నియంత్రించడానికి చంద్రబాబు నాయుడు మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు. ఈ సబ్ కమిటీ ఇప్పుడే పురుడు పోసుకుంది. వీరు పలుదఫాల అధ్యయనం చేయాల్సిఉంది. పరిశీలనలు సాగించాల్సి ఉంది....
కూటమి ప్రభుత్వం శాసనసభలా తాజాగా ఒక బిల్లు ప్రవేశపెట్టింది. రాజకీయ ప్రేరేపిత హత్యలకు గురైన వారి కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగంఇచ్చి ఆదుకోవడం కోసం బిల్లును సభలో ప్రవేశ పెట్టారు. ఈ మేరకు...
‘ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప, తాను ఎంత సేపు మాట్లాడదలచుకుంటే అంత సమయమూ ఇస్తే తప్ప.. తాను శాసనసభలో అడుగుపెట్టనని మీ నాయకుడు మంకుపట్టు పట్టి ఇంట్లో కూర్చుంటున్నారు సరే.. తమరు ఎందుకు...
అమరావతి నగరంలో కీలకమైన ప్రభుత్వ భవనాల నిర్మాణాలను గరిష్టంగా మూడేళ్ల వ్యవధిలోగా పూర్తిచేస్తామని డెడ్లైన్ ప్రకటించిన ఎన్డీయే కూటమి ప్రభుత్వం లక్ష్యం మేరకు రాత్రింబవళ్లు తేడాలేకుండా నిర్మాణ పనులు శరవేగంగా సాగుతూనే ఉన్నాయి....
ప్రభుత్వంలో ఉన్నప్పుడు తాము ఆడింది ఆటగా పాడింది పాటగా వారు చెలాయించుకున్నారు. మొత్తం ప్రభుత్వ వ్యవస్థలను, యంత్రాంగాలను అన్నింటినీ తమ కనుసన్నల్లో నడిపించారు. తమ మాటను వేదంగా పాటించి.. అధికారులు ఆచరించేలా చెప్పుచేతల్లో...
ఒక అర్థం పర్థంలేని డిమాండ్ ను భుజానికెత్తుకుని.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సాగిస్తున్న తప్పుడు ప్రచారం.. సొంత పార్టీ నేతలకే చిరాకు పుట్టిస్తోంది. ఇలాంటి తప్పుడు ప్రచారాలతో ముందుకు వెళుతున్న కొద్దీ...
వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలించిన కాలంలో.. అత్యంత కీలకమైన కుంభకోణాలన్నీ కూడా.. పెద్దిరెడ్డి కుంటుంబం సారథ్యంలోనే సాగాయి. అప్పటి పరిణామాలను జాగ్రత్తగా గమనించిన ప్రతి ఒక్కరికీ ఈ సంగతి తెలుసు. పార్టీలో గానీ,...
జగన్మోహన్ రెడ్డి తాను ముఖ్యమంత్రిగా పరిపాలన సాగించిన అయిదేళ్ల కాలంలో.. తన సొంతదైన పులివెందుల రాజ్యాంగాన్ని మాత్రమే రాష్ట్రంలో అమలుచేసిన మహామహుడు. కాబట్టి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత భారతదేశం కోసం తయారైన రాజ్యాంగం...
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలలో నెమ్మది నెమ్మదిగా అసంతృప్తి జ్వాలలు రగులుకుంటున్నాయి. తమను గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు ఏం సంజాయిషీ చెప్పుకోవాలో తెలియని సంకోచం నుంచి.. వారిలో ఆగ్రహం కూడా మొదలవుతోంది. పార్టీ...
రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యంత బలమైన ఆల్టైం నాయకుల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి ఖచ్చితంగా ఒకరు. అలాంటి రాజశేఖర రెడ్డి సొంత తమ్ముడిని.. అయినవాళ్లే అత్యంత కిరాతకంగా హత్య చేశారు. అంతకంటె దగ్గరివాళ్లే...
అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయంటే.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి లాంఛనప్రాయమైన ఒక పని మాత్రం తప్పకుండా చేస్తుంటారు. తమ పార్టీ ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను పిలిపించి.. వారితో ఒక సమావేశం పెడతారు. సాధారణంగా ప్రతి పార్టీ...
చంద్రబాబునాయుడు సారథ్యంలో రాష్ట్రప్రజలకు భరోసా కల్పిస్తూ ఎన్డీయే కూటమి ఇచ్చిన ప్రధానమైన హామీల్లో సూపర్ సిక్స్ ముఖ్యమైనవి. అధికారంలోకి వచ్చిన తొలినాటినుంచి ఒక్కటొక్కటిగా ఇ హామీలను అమలు చేసుకుంటూ ప్రభుత్వం అడుగులు ముందుకు...
టీటీడీలోని అన్ని విభాగాలలో తన మనుషులు ఉన్నారని, ఎక్కడ ఏం జరిగినా సరే తనకు తెలిసిపోతుందని, టీటీడీ యాజమాన్యాన్ని నిలదీస్తూ తాను ఎప్పటికీ పోరాడుతూనే ఉంటానని.. మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి...
2019 ఎన్నికలకు ముందు అమరావతి రాజధాని గురించి.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పిన మాటలు గుర్తుందా? చంద్రబాబునాయుడుకు ఇక్కడ ఇల్లు కూడా లేదు. మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమరావతి...
వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి తాను ఒక కిరీటం లేని రాజునని, ఏదో కారణాంతరాల వల్ల ప్రస్తుతం కొంత విశ్రాంతి తీసుకుంటున్నానని, తన విశ్రాంతి పూర్తయిన వెంటనే.. తిరిగి పాలన పగ్గాలు...
దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్నట్టు అని ఒక సామెత ఉంటుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలనలో, జగన్మోహన్ రెడ్డి జమానాలో.. ఒకే ఒక్క లిక్కర్ కుంభకోణం ద్వారా.. ఆ పార్టీ నేతలందరూ రాష్ట్రాన్ని...
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తమ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి, తాము కూడా ఏదో పని చేస్తున్నట్లుగా కనిపించడానికి, ప్రజల పక్షాన నిలబడి పోరాడుతున్నామని టముకు వేసుకోవడానికి.. చేస్తున్న మరొక వక్ర ప్రయత్నం ఇవాళ చోటు...
‘పులివెందుల నియోజకవర్గం తమ కుటుంబానికి పెట్టని కోట’ అని వైయస్ జగన్మోహన్ రెడ్డి రొమ్ము విరుచుకొని చెప్పవచ్చు గాక. కానీ ఆ మాటలోనే ఆయనకు గండం కూడా పొంచి ఉన్నదా అనే అనుమానం...
విజయవాడ జైలు నుంచి జగన్ ఆత్మీయ త్రిమూర్తులకు బెయిలు లభించిన సందర్భంగా, వారిని బెయిలు మీద బయటకు పంపే సమయంలో జరిగిన రాద్ధాంతం, రభస మామూలువి కాదు. కాగా జైలు మీదికే దాడికి...
కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓట్ల పరంగా ఉన్న బలం చాలా తక్కువ. కానీ ఆ పార్టీ కీలక నాయకులు సంధిస్తున్న విమర్శనాస్త్రాలను గమనిస్తే అవి ప్రజలలో రేకెత్తించే ఆలోచనలు మాత్రం చాలా...
లిక్కర్ కేసులో ఇప్పటికి మొత్తం అయిదుగురు నిందితులకు బెయిలు లభించింది. పైలా దిలీప్ తొలుత బెయిల్ తీసుకున్నారు. ఆ తరువాత.. ఉపరాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో మధ్యంతర బెయిలు తీసుకున్నారు.. ఎంపీ మిథున్ రెడ్డి....
ఒక సినిమా సూపర్ హిట్.. అనే టాక్ ఎప్పుడు వస్తుంది? ఒక సినిమా విడుదల అయి.. వంద సెంటర్లలో వంద రోజులు ఆడిన తర్వాత మాత్రమే వస్తుందా? లేదా, యాభై సెంటర్లలో సిల్వర్...
మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నం అయింది. సరిగ్గా ఇంకో 10 రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ సమావేశాలు మొదలు కాబోతున్నాయి. వైఎస్ జగన్ తన ఎమ్మెల్యేల...
ప్రభుత్వ ప్రెవేటు భాగస్వామ్యంతో మెడికల్ కాలేజీ నిర్వహణ చేపట్టాలని ఏపీ కేబినెట్ తీర్మానించిన నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలను తప్పుదోవ పట్టించడానికి వండివారుస్తున్న అబద్ధాలు చీదర పుట్టిస్తున్నాయి. తాను పరిశుద్దుడిని...
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు.. తన హవా బాగా సాగిన రోజుల్లో, తన ప్రత్యర్థులను ఆటాడుకునే ఒక శైలిని అందరూ గమనించే ఉంటారు. తనను నిందించిన ఎవడైనా ఒక ప్రత్యర్థిని...
‘చూసి.. నేర్చుకో..’ అనే డైలాగు పెళ్లిపుస్తకం సినిమా ద్వారా బాగా పాపులర్ అయింది. ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విషయంలో ఈ నీతినే చెప్పాలేమో అని తెలుగు ప్రజలు అనుకుంటున్నారు....
గులాబీ తనయ మీద ఇప్పుడు కత్తివేటు పడబోతున్నదా? పూర్తిస్థాయిలో పార్టీ పరువు తీసేలాగా హరీష్ రావు, సంతోష్ కుమార్ ల మీద తీవ్రస్థాయిలో విమర్శలు చరేసిన కల్వకుంట్ల కవితకు ఇకపై ఆ పార్టీలో...
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇప్పుడు సరికొత్త యాత్రాస్థలం దొరికింది. ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ప్రారంభించిన తర్వాత.. మహిళలు పోలోమని తీర్థయాత్రకు వెళుతున్నట్టుగా.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు...
తెగేదాకా లాగకూడదని అంటారు పెద్దలు. సహజంగా మనిషికి బ్రేకింగ్ పాయింట్ అనేది ఒకటి ఉంటుంది. అక్కడిదాకా రెచ్చగొడితే అనుచితమైన ప్రతిస్పందనలే వస్తాయి. ఒక అబద్ధాన్ని నిజంగా ప్రజలతో నమ్మించడానికి.. పదేపదే బురద చల్లే...
మారుమూలపల్లెల్లో కూడా మినీ సూపర్ మార్కెట్లను అందుబాటులోకి తెస్తామని నారా చంద్రబాబునాయుడు ప్రజలకు హామీ ఇచ్చారు. కేవలం మినీ సూపర్ మార్కెట్లుగా.. అన్ని రకాల సరుకులను పల్లెల్లో అందుబాటులో ఉంచడం మాత్రమే కాదు....
ఒక రకంగా చెప్పాలంటే.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు.. అవినీతి కేసుల్లో అరెస్టుల పర్వం ఏ క్షణాన తనదాకా వస్తుందో అనే భయంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ప్రత్యేకించి మూడున్నర వేల కోట్ల రూపాయల...
జగనన్న సలహాదారుగా ఆయన పాలన కాలంలో ఒక వెలుగువెలిగిన రౌడీషీటర్, ప్రభుత్వం ద్వారా గన్ మెన్ ను తీసుకుని, గన్ మెన్ వెంటబెట్టుకుని వెళ్లి.. హత్యలు చేస్తానంటూ చర్చిఫాదర్లను బెదిరించి దందాలు సాగించిన...
ఒక వ్యక్తి రూపం మాత్రమే గుర్తుకు వచ్చేలాగా ఆయన అనేక రకాలుగా తీవ్రమైన నిందలు వేశారు. అలాగే ఆ వ్యక్తి గురించి మాత్రమే చెబుతున్నట్టు ప్రతి ఒక్కరూ గ్రహించగలిగేలాగా వారి వ్యవహారసరళికి, ధరించే...
శరీరానికి ఒక వ్మాధి సోకుతుంది. మనిషి బతకాలంటే.. సర్జరీ చేయక తప్పని పరిస్థితి వస్తుంది. కోసి, వ్యాధికారకమైన వాటిని పూర్తిగా తొలగిస్తే తప్ప మనిషి బతకడు. అలాంటప్పుడు సర్జరీ చేయాల్సిందే చేసేప్పుడు శరీరాన్ని...
జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నంతకాలమూ ఆయన కళ్ళలో ఆనందం చూడడం కోసం వారు తమ అధికార హోదాలను, స్థాయిలను పక్కనపెట్టి బానిసల్లాగా ఆయనకు సేవ చేశారు. అయితే ఇప్పుడు రాష్ట్రంలో అధికారం చేతులు...
జగన్మోహన్ రెడ్డి తెలిసి చేశారో తెలియక చేశారో తెలియదు.. పురోహితులు కనీసం ఇలాగైనా ఆయనకు నిష్కృతి కలిగించాలని అనుకున్నారో ఏమో తెలియదు.. మొత్తానికి వారు చెప్పమన్నది, జగన్ చెప్పారు. కానీ చేయమన్నది మాత్రం...
తిరుపతి మాజీ ఎమ్మెల్యే మరియు తిరుమల తిరుపతి దేవస్థానాల మాజీ ట్రస్ట్ బోర్డు చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి వెర్సస్ ఐఏఎస్ అధికారిణి వై శ్రీలక్ష్మి రాష్ట్రంలో ఇప్పుడు యుద్ధం మొదలైనట్టే! ఆమె...
తన తండ్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న నాటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి సాగిస్తున్న అవినీతి దందాలలో ఆమెకు అనల్పమైన పాత్ర ఉంది. ఆ రకంగా జగన్మోహన్ రెడ్డికి ప్రతి...
వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఇప్పుడు కీలకమైన పరిణామం చోటు చేసుకుంటోంది. రెండు రోజుల కిందట ఈ కేసులో అరెస్టు అయి రిమాండ్ లో గడుపుతున్న ఏ1 ప్రధాన నిందితుడు గంగిరెడ్డి...
చంద్రబాబు నాయుడు గత ఎన్నికలలో నెగ్గిన తరువాత 4.0 ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న సందర్భంలో క్యాబినెట్ కూర్పులో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారో ... అదే విధానాన్ని, వ్యూహాన్ని ఇప్పుడు పార్టీ సంస్థాగత నిర్మాణం...
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్రప్రయోజనాలు, ప్రజల ప్రయోజనాలను ప్రధానంగా భావించే వ్యక్తి. వాటి తర్వాత పార్టీ ప్రయోజనాలు తనకు ముఖ్యం అని అనుకుంటారు. వీటికి హాని జరిగేలా ఏ ఒక్కరు వ్యవహరించినా ఆయన ఉపేక్షించరు....
గురివింద గింజ తన వీపు మీద ఉన్న నలుపు గురించి చూసుకోకుండా.. ఎదుటి గింజ నలుపు గురించి హేళన చేస్తుందని సామెత. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ విద్యలో ఆరితేరిపోతున్నారు. నెల్లూరు...
ప్రభుత్వాన్ని నిందించడం ఒక్కటే వారి లక్ష్యం. అందుకు నిత్యం శతకోటి మార్గాలు అన్వేషిస్తూ ఉంటారు. అబద్ధాలకు కూడా విలువ ఆపాదించే తప్పుడు దారులను వెతుకుతూ ఉంటారు. నేరుగా ఒక అబద్ధాన్ని తమ మీడియా...
లిక్కర్ కుంభకోణం విషయంలో అప్పటి డిప్యూటీ ముఖ్యమంత్రి, ఎక్సయిజు మంత్రి కూడా అయిన నారాయణ స్వామిని సిట్ పోలీసులు విచారించారు. పోలీసుల విచారణ తర్వాత, నారాయణ స్వామి ఒక ప్రెస్ మీట్ కూడా...
సత్యసాయి జిల్లా బుక్కపట్నం మండలం నార్సింపల్లికి చెందిన రమేష్ అనే వ్యక్తి.. ఒక మామూలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త. అతనికి స్మార్ట్ ఫోను కూడా ఉంది. జగన్ అంటే అభిమానం ఉంది....