పోలీసులకు అడ్డదిడ్డమైన జవాబులు ఇవ్వడంలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులను మించిపోతున్నట్టుగా కనిపిస్తోంది. ఏ సమాధానం చెబితే ఎలా ఇరుక్కుపోతామో, ఎలా అరెస్టు అవుతామో అనే భయంతో.....
ఆయన కేవలం ఒక మాజీ ఎమ్మెల్యే. జగన్ మోహన్ రెడ్డి పంచన ఉన్నందుకు.. ఆయన పట్ల ఉన్న ప్రజా వ్యతిరేకత ప్రతిఫలించి తన సొంత నియోజకవర్గంలో కూడా గెలవలేకపోయారు. ఆయన ఇప్పుడు రాష్ట్రప్రజలకు...
కడప ఎంపీ అవినాష్ రెడ్డి.. మంగళవారం నాడు కడపజిల్లాలో హైడ్రామా నడిపించారు. ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా పోలీసులు ఆయనను అరెస్టు చేసి, తమ అదుపులోకి...
ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పలు నామినేటెడ్ పదవులను భర్తీ చేస్తూ మంగళవారం అధికారిక ఆదేశాలు జారీ చేసింది. మొత్తం 31...
New Delhi: The Union Cabinet, chaired by Prime Minister Narendra Modi, has approved the establishment of four new semiconductor projects in Andhra Pradesh, Odisha,...
Amaravati: Andhra Pradesh Chief Minister Chandrababu Naidu has directed officials to swiftly complete the first phase of development works at key ports and fishing...
ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది తర్వాత ఇప్పుడు మహిళలకు ప్రకటించిన అద్భుతమైన వరం.. ఉచిత బస్సు ప్రయాణం ను అమలులోకి తెస్తోంది. ఈ హామీలు అమలు కోసం మహిళలు ఇంతకాలంగా...
Actress Nidhi Agarwal has issued an official statement to address the controversy sparked on social media regarding her use of a government vehicle at...
రాష్ట్రంలో జనం తనను ఛీకొడుతున్న సంగతి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అర్థమైందా? కేవలం ప్రజల్లో మాత్రమే కాదు.. తన పార్టీలో మిగిలిన పది మంది ఎమ్మెల్యేల్లో కూడా తన పట్ల...
సొంత చిన్నాన్న అత్యంత కిరాతకంగా హత్యకు గురైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి దానిని చాలా తేలికగా తీసుకున్నారు. దర్యాప్తుగా సజావుగా సాగడం గురించి గానీ, దోషులను తేల్చి వారికి శిక్షలు పడేలా చేయడంలోగానీ...
తెలుగు సినిమా రంగంలో ప్రస్తుతం కార్మికుల సమ్మె కొనసాగుతుండటంతో అనేక సినిమాల చిత్రీకరణలు ఆగిపోయాయి. ఈ పరిస్థితి నిర్మాతలకు ఇబ్బందులు కలిగిస్తోంది. సమస్యను పరిష్కరించేందుకు నిర్మాతల బృందం రెండు రాష్ట్రాల సినిమాటోగ్రఫీ మంత్రులను...
ఎన్నికలలో పోలింగ్ బూత్ లను ఒక చోట నుంచి మరొక చోటకు మార్చడం అనేది చాలా తరచుగానే జరిగే సంగతి. ఇది పెద్ద అభ్యంతరకరమైన వ్యవహారంగా ఎన్నడూ నమోదు కాలేదు. ఎన్నికల నిర్వహణ...
వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా తరచుగా ప్రెస్మీట్లు పెట్టి కూటమి ప్రభుత్వం మీద బురద చల్లుతూ ఉంటారు. అంతకంటె తరచుగా ట్వీట్లు చేస్తూ ఉంటారు. అరుదుగా మాత్రం మాత్రం యాత్రలు నిర్వహించి.. శాంతిభద్రతలను...
పులివెందులలో జరిగే ఒక ఎన్నికలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేయకుండా ఉంటే పరువు పోతుంది కదా? వైఎస్ రాజశేఖర రెడ్డి జమానా నుంచి కూడా.. తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తున్న నియోజకవర్గంగా వారు...
Amaravati: Marking National Handloom Day, the Andhra Pradesh government has delivered welcome news to handloom weavers with a series of welfare measures aimed at...
Actress Rashmika Mandanna, who frequently makes headlines and remains a constant presence on social media, has opened up about dealing with trolling, gossip surrounding...
జగన్మోహన్ రెడ్డి తను బెంగళూరు యలహంక ప్యాలెస్ లో విశ్రాంతి తీసుకుని తీసుకుని అలసిపోయినప్పుడు.. ఏపీలో రాజకీయం చేయడానికి విజిట్ చేస్తూ ఉంటారు. ఆ రాజకీయం లో భాగంగా.. కొన్న చోట్ల నుంచి...
National crush Rashmika Mandanna has stunned fans with a dramatic transformation, stepping away from her usual glamorous image. A viral photo circulating online shows...
Megastar Chiranjeevi extended congratulations to his daughter-in-law Upasana Kamineni on her appointment as Co-Chairperson of the Telangana Sports Hub by the state government.
Chiranjeevi expressed...
Though the Press Academy, Press Club and numerous journalist organizations are silent over Chief Minister Revanth Reddy’s `indecent and insulting’ comments on journalists, Munugodu Congress...
Pension distribution activities were held across Andhra Pradesh on Friday, with Chief Minister Chandrababu personally delivering pensions to beneficiaries as part of his state-wide...
In a significant development in the liquor case, the key accused Raj Kasireddy delivered a defense against allegations linking him to an Rs. 11-crore...
BRS Working President KT Rama Rao welcomed the Supreme Court verdict on the disqualifications petition of MLAs, who defected into another party in Telangana....
మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. రాష్ట్రవ్యాప్తంగా తన పార్టీ కార్యకర్తల కోసం ఒక కొత్త యాప్ తీసుకురాబోతున్నట్టుగా ప్రకటించారు. తమ తమ గ్రామాల్లో, నియోజకవర్గాల్లో ఎవరైనా తమకు అన్యాయం చేసినా, అధికారులు తమ...
Amaravati: Andhra Pradesh Minister Nara Lokesh on Thursday accused former Chief Minister YS Jagan Mohan Reddy of failing to develop the state and obstructing...
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హఠాత్తుగా ప్రవక్త అవతారం ఎత్తుతున్నారు. ప్రవచనాలు చెబుతున్నారు. జిల్లాల్లో తిరిగి సువార్త కూటములు నిర్వహిస్తున్నారు. సువార్త కూటములకు తరలించినట్టుగానే కిరాయి మూకలను తరలించి.. వారి ఎదుట...
జగన్మోహన్ రెడ్డికి అసలు తాను ఈ రాష్ట్రానికి నాయకుడిగా పనికొస్తాననే మాట ఏ హక్కుతో చెప్పగలరో అర్థం కావడం లేదు. రాష్ట్రానికి సేవ చేసే, అభివృద్ధికి కట్టుబడి ఉండడం ఉండే బుద్ధి ఆయనకు...
వైయస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలించిన కాలంలో సిఐడి చీఫ్ గా ఉంటూ జగన్ కళ్ళలో ఆనందం చూడడానికి ఆయన రాజకీయ ప్రత్యర్థులను వేధించడంలో కీలక భూమిక పోషించిన ఐపీఎస్ అధికారి సంజయ్ కు...
At a time the BRS leadership is adopting an aggressive attitude against AP Chief Minister Chandrababu Naidu’s proposed Polavaram- Banakacherla link project and Chief...
మంచి వాడికోపం వినాశనానికి దారితీస్తుందని అంటారు పెద్దలు. నెల్లూరు జిల్లా వాసులకు ఇవాళ ఆ సంగతి.. స్పష్టంగా స్వానుభవంలోకి వచ్చింది. నెల్లూరు జిల్లాలోనే ప్రతి ఏటా కోట్లాది రూపాయల సొంత డబ్బుతో అనేకానేక...
హత్యలు వంటి నేరాలు కూడా వారికి అంత సీరియస్ గా కనిపించవు. కానీ.. ఆర్థిక లావాదేవీల విషయంలో మతలబులు చేసి దేశాన్నే మోసం చేసే నేరాలకు పాల్పడితే మాత్రం వారు యమ సీరియస్...
2024 ఎన్నికల ప్రచారం సమయంలో జగన్ తన పార్టీ ప్రచార బాధ్యతలను మొత్తం తానొక్కడే మోశారు. రాష్ట్రమంతా తానొక్కడే సుడిగాలి పర్యటనలు తిరుగుతూ.. దాదాపుగా అందరు ఎమ్మెల్యే అభ్యర్థుల గురించి బహిరంగ సభల్లో...
తన చేతికి పాలనాధికారం దక్కితే అయిదేళ్లపాటు విధ్వంసం అంటే ఎలా ఉంటుందో రాష్ట్రానికి రుచిచూపించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి.. తాను ప్రతిపక్షంలో ఉండాల్సి వచ్చిన ప్రతిసందర్భంలోనూ అచ్చంగా సైంధవుడి మాదిరిగా ప్రభుత్వం చేపట్టే...
రాజ్ కెసిరెడ్డి వ్యాపార భాగస్వామి, అత్యంత దగ్గరి వాడుగా భావిస్తున్న విజయేందర్ కు చెందిన ఫాంహౌస్ లో 11 కోట్ల రూపాయల మద్యం కుంభకోణం దోపిడీ సొత్తు దొరికిన వైనం ఇప్పుడు ఏపీ...
AP BJP president PVN Madhav made sensational comments saying that former Chief Minister Jaganmohan Reddy will definitely be arrested in the liquor scam case...
Senior BRS leader Peddireddy Sudarshan Reddy has alleged that Chief Minister Revanth Reddy, Minister Uttam Kumar Reddy and concerned officials were directly involved in...
‘సూపర్ సిక్సో సూపర్ సెవెనో.. అవేమీ కనపడ్డం లే’ అంటూ వెటకారపు డైలాగులు వల్లిస్తూ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ర రెడ్డి దాదాపుగా ప్రతి సందర్భంలోనూ కూటమి ప్రభుత్వం మీద విమర్శలు చేయడానికి సాహసిస్తూ...
వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎట్టకేలకు ఒక పోరాటంలో విజయం సాధించారు. దాదాపు ఏడాదికి పైగా న్యాయపోరాటం సాగిస్తున్న జగన్మోహన్ రెడ్డికి ఆ విషయంలో విజయం దక్కింది. కానీ దక్కినది శాశ్వత విజయం కాదు.....
అనగనగా ఒక కథ చెప్పుకోవాలి. అడవిలో పిట్టలు పట్టి, పట్టణంలోని ప్రజలకు వాటిని పెంచుకోవడానికి అమ్మే ఒక చిన్న వేటగాడికి ఓ సందర్భంలో రెండు చిలుకలు దొరికాయి. వాటిని చిన్న చిన్న పంజరాల్లో...
ఆ ఇద్దరు నాయకులూ మద్యం కుంభకోణంలో కీలక పాత్రధారులే. కాకపోతే.. ఒకరు వసూళ్ల పర్వం మొత్తం పూర్తయని తర్వాత.. అనగా, దోపిడీ మొత్తం పూర్తయిన తర్వాత.. దోచుకున్న సొమ్మును ఎన్నికల్లో తమ పార్టీ...
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భార్య.. వైఎస్ భారతి మొట్టమొదటి సారిగా పార్టీ తరఫున ఒక రాజకీయ కార్యక్రమంలో పాల్గొన బోతున్నారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో.. స్వాతంత్ర్య దినోత్సవం, రిపబ్లిక్...
Tension prevailed at the residence of BRS MLA Padi Kaushik Reddy following allegations that Chief Minister Revanth Reddy was hacking heroines' phones with private...