అక్కడ బుకింగ్స్‌ మొదలైయ్యాయి!

Saturday, April 5, 2025

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కియారా అద్వానీ అలాగే అంజలి హీరోయిన్స్ గా మావెరిక్ డైరెక్టర్‌  శంకర్ కాంబోలో రాబోతున్న సినిమా “గేమ్ ఛేంజర్” గురించి అందరికీ తెలిసిందే. మరి పాన్ ఇండియా లెవెల్లో ప్లాన్ చేస్తున్న ఈ సినిమా గురించి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఇపుడు సినిమా విడుదల సమయం దగ్గరకి వస్తుంది.

ఇక ఇదిలా ఉండగా ఆల్రెడీ యూకే లో గేమ్ ఛేంజర్ బుకింగ్స్ మొదలైయ్యాయి. ఇక ఈ సినిమా బుకింగ్స్ ఇపుడు ఫుల్ ఫ్లెడ్జ్ ఓవర్సీస్ బుకింగ్స్ ని ఓపెన్ చేసినట్టుగా మేకర్స్ చెప్పారు. మరి యూఎస్ సహా ఇతర దేశాల్లో బుకింగ్స్ ఏ లెవెల్లో ఎలా ఉంటాయో వేచి చూడాలి.

ఇక ఈ సినిమాకి థమన్ సంగీతం అందించగా దిల్ రాజు నిర్మాణ బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. అలాగే వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. ఓవర్సీస్ లో జనవరి 9 నుంచే రానుంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : admin@andhrawatch.com

Latest Articles